30.2 C
Hyderabad
May 17, 2024 15: 33 PM

Tag : Corona Virus

Slider ప్రత్యేకం

కరోనా పెరుగుతున్నe సీఎం కేసీఆర్ కు చీమకుట్టినట్టు లేదు…!

Satyam NEWS
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ అధికమవుతూ ప్రజలు కలవరపడుతోంటే కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర బీజేపీ మహిళా నేత ఆ పార్టీ సీనియర్ నేత విజయశాంతి ఆరోపించారు. కరోనా కట్టడికి కేంద్ర...
Slider జాతీయం

Good News: కరోనా ముగింపు ముచ్చట్లు

Satyam NEWS
ఒక పక్క ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరోపక్క,మార్చి కల్లా కరోనా ముగిసిపోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజంగా అలా జరిగితే అంతకంటే కావాల్సింది ఇంకేముంది? ఐ సీ ఎం ఆర్ కు చెందిన...
Slider మహబూబ్ నగర్

కోవిడ్ నిబంధనలు పాటించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదేశం

Satyam NEWS
కరోనా మూడవ దశ నుండి కాపాడుకునేలా ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష తెలిపారు. గురువారం వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసి, ఆసుపత్రిలోని...
Slider ప్రత్యేకం

కోవిడ్ నియంత్రణకు ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించాలి

Satyam NEWS
కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుండి ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం పంచాయతి రాజ్ శాఖ మంత్రి...
Slider ప్రకాశం

ప్రకాశం జిల్లా స్కూళ్లలో 17 కరోనా పాజిటివ్ కేసులు

Satyam NEWS
ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూళ్లలో 17 పాజిటివ్‌ కేసులు నమోదు కావటం ఆందోళనకు కలిగిస్తోంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణలో జనవరి చివరి వరకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కానీ ఏపీలో...
Slider గుంటూరు

రాత్రి 11 తర్వాత రోడ్డు పైకి వచ్చే వారిపై చర్యలు తప్పవు

Satyam NEWS
కరోనా సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు అర్బన్ ఎస్పీ అరిఫ్ హఫీజ్ కోరారు. రాత్రి 11 గంటలు దాటిన తరువాత రోడ్డు పైకి వచ్చే వారిని వివరాలు అడిగి ఆయన తెలుసుకున్నారు. ప్రభుత్వ...
Slider కృష్ణ

ఇంద్రకీలాద్రిపై కరోనా ఆంక్షలు

Satyam NEWS
విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఆలయ ఈవో భ్రమరాంబ ప్రకటించారు. ఆలయంలో పలు సేవలు పూర్తిగా నిలిపివేసినట్లు వెల్లడించారు. ఆలయంలో దుర్గమ్మ అంతరాలయ దర్శనం, శఠారి పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించారు....
Slider రంగారెడ్డి

నార్సింగ్​ పోలీస్​ స్టేషన్​లో 20 మంది పోలీసులకు కరోనా

Satyam NEWS
రంగారెడ్డి జిల్లాలోని నార్సింగ్​ పోలీస్​ స్టేషన్​లో 20 మంది పోలీసులకు కరోనా సోకింది. ప్రస్తుతం అందరూ హోం ఐసోలేషన్​లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులకు కరోనా సోకడంతో స్టేషన్​ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు....
Slider కృష్ణ

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు కరోనా

Satyam NEWS
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రవికిరణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప లక్షణాలతో ఉన్న ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆయనతో పాటు  మరో 25...
Slider నిజామాబాద్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు రెండో సారి కోవిడ్

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి  పోచారం శ్రీనివాస రెడ్డి కి రెండవసారి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నిన్న స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో  టెస్ట్ చేయించగా  పాజిటివ్ గా నమోదు అయింది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ...