29.7 C
Hyderabad
May 3, 2024 04: 04 AM

Tag : Corona Virus

Slider జాతీయం

Beware: నాలుగో వేవ్?

Satyam NEWS
దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నమోదయ్యే సగటు కూడా బాగా పెరిగింది. అతి తక్కువ వ్యవధిలోనే 4000 నుంచి 8000 దాటిపోయింది. ఆదివారం ఒక్కరోజే దేశంలో నమోదైన కొత్త కేసుల సంఖ్య 8,084.ఈ...
Slider ప్రత్యేకం

Corona: ఇంట్లో దాక్కొనే కాలం మళ్లీ దాపురిస్తుందా…?

Satyam NEWS
గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి.దిల్లీలో సగటున రోజుకు 1000 కేసులు నమోదవుతున్నాయి.దేశంలో పాజిటివిటీ రేట్ 0.56 శాతానికి చేరింది.క్రియాశీలక కేసులు పెరుగుతూ వుండడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ నిబంధనలను ఎక్కువమంది...
Slider జాతీయం

కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్రం మార్గదర్శకాలు

Satyam NEWS
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. కొవిడ్-19 కేసుల వ్యాప్తితో నాల్గవ కరోనా వేవ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు లేఖలు రాసింది. హర్యానా, ఉత్తరప్రదేశ్, మిజోరం, మహారాష్ట్ర, ఢిల్లీలలో...
Slider జాతీయం

కరోనా ఉద్ధృతి తగ్గలేదు జాగ్రత్త: ప్రధాని హెచ్చరిక

Satyam NEWS
కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గినట్టు కనిపిస్తున్నా పూర్తిగా అంతరించిపోలేదని మళ్లీ పుంజుకునే ప్రమాదం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.  అందుకే కరోనాపై చేస్తున్న పోరులో ఎట్టి పరిస్థితుల్లోను అలసత్వం వహించవద్దని ప్రజలకు సూచించారు....
Slider ప్రత్యేకం

Corona update: ఆదమరిస్తే?.. అంతే!

Satyam NEWS
కోవిడ్ తగ్గుముఖం పట్టిందని సంబరాలు చేసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూ హెచ్ ఓ ) మరోమారు హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా గడిచిన వారంలో మరణాల సంఖ్య 40శాతనికి పైగా పెరిగిందని వెల్లడించింది.భారత్...
Slider ప్రపంచం

మరో వైరస్ వస్తోందని బిల్ గేట్స్ చెప్పడం వెనుక రహస్యం ఏమిటి?

Satyam NEWS
కరోనా ముగిసిన తర్వాత మరో వైరస్ ప్రపంచాన్ని చుట్టుముడుతుందంటూ మైక్రోసాఫ్ట్ నిర్మాత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ హెచ్చరిస్తున్నారు. అయితే కొత్తగా రాబోయేది కరోనా కుటుంబం నుంచి కాకుండా వేరే వ్యాధికారక వైరస్...
Slider జాతీయం

ప్రధాని మోడీపై విరుచుకుపడ్డ ప్రియాంక గాంధీ

Satyam NEWS
లోక్ సభలో కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోసిన ప్రధాని నరేంద్రమోడీకి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఘాటు సమాధానం ఇచ్చారు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన వలసదారులకు కాంగ్రెస్ ఉచిత రైలు...
Slider గుంటూరు

కోవిడ్ పేరుతో పగటిపూట 144 సెక్షన్ అమలు చేయవద్దు

Satyam NEWS
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పగటిపూట పోలీసు శాఖ 144 సెక్షన్ అమలు చేయాలని నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేసారు. కరోనా వ్యాప్తి చెందకుండా రాత్రిపూట కర్ఫ్యూ విధించారు....
Slider ప్రత్యేకం

ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శం: మంత్రి హరీష్

Satyam NEWS
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రెండో వేవ్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫీవర్‌ సర్వే దేశానికే ఆదర్శంగా నిలించిందని...
Slider ప్రత్యేకం

ఒమిక్రాన్ నేపథ్యంలో రైళ్లు రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే

Satyam NEWS
దేశంలో రోజు రోజుకు కరోనా ఒమిక్రాన్ రూపంలో చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదే విధంగా 55 రైళ్ల...