కడప జిల్లా చిట్వేల్ మండలం అనుమపల్లె చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం రాజంపేట డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి తనిఖీలు నిర్వహించారు. అక్కడ సిబ్బందికి గొడుగులు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో...
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లోని తాండ గ్రామంలో కరుణ మహమ్మారి రాష్ట్రంలో విజృంభిస్తున్న కారణంగా బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీ...
కడప జిల్లా రాజంపేట పట్టణంలో గురువారం విశ్వబ్రాహ్మణుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వనాథ చారి ఆధ్వర్యంలో 200 విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. రాజంపేట పట్టణంలో ని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో...
కడప జిల్లా నందలూరు మండల శాఖ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రోపాధ్యాయ సంఘం( ఎస్టీయూ ఏపీ) ఆధ్వర్యంలో నేడు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు చంద్రశేఖర్, ప్రశాంతి,కవిత ల వితరణతో నందలూరు మండలంలోని నందలూరు కన్యక...
కడప జిల్లా రాజంపేట మండలం బసినాయుడు గారి పల్లె దళిత వాడల్లో బుధవారం పేదవారికి జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్ర శాఖ అభిమానులు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. రాష్ట్ర జునియర్ ఎన్టీఆర్ యువత అధ్యక్షుడు...
కొడుకు పుట్టిన రోజున తండ్రి ఏం చేస్తాడు? కొత్త బట్టలు కొనిపెట్టి వీలైతే క్యాండిల్స్ వెలిగించి కేక్ కట్ చేయిస్తాడు. అంతే కదా? చుట్టుపక్కల వాళ్లను పిలిచి అందరికి టిఫిన్లో భోజనాలో పెడతాడు. అంతే...
కరోనా లోక్డౌన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న పేదలకు నిత్యావసర సరుకులను డా.ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి నేడు జై జవాన్ కాలనీలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు...
తెలంగాణ ప్రదేశ్ పిసిసి అధ్యక్షులు నల్లగొండ జిల్లా ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమారెడ్డి పిలుపు మేరకు హుజూర్ నగర్ సాయిబాబా గుడి పరిధిలోని ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వార్డులలో నిరుపేదలకు,...
కడప జిల్లా రాజంపేట పట్టణంలోని 7 వేల నిరుపేద కుటుంబాలకు మంగళవారం నాడు వైసీపీ నేతలు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబరు మేడా వేంకట మల్లికార్జున రెడ్డి...
కరోనా వైరస్ ను నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ వల్ల తరిగొప్పుల మండలం, కొత్త తండా గ్రామ పంచాయతీకి చెందిన గిరిజన కుటుంబాలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని...