26.7 C
Hyderabad
May 3, 2024 08: 03 AM
Slider కడప

విశ్వబ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ

Rajampet 231

కడప జిల్లా రాజంపేట పట్టణంలో గురువారం విశ్వబ్రాహ్మణుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వనాథ చారి ఆధ్వర్యంలో 200 విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. రాజంపేట పట్టణంలో ని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పేద విశ్వ బ్రాహ్మణ కుటుంబాల వారికి ఉచిత నిత్యావసర వస్తువులను పంపిణీ అందజేశారు.

విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వనాథ చారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు విశ్వ బ్రాహ్మణ సంఘ పెద్దలు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి తో ఇక్కట్లు పడుతున్న పేద విశ్వ బ్రాహ్మణులను చిరు సహాయం అందిస్తున్నట్టు విశ్వనాధ ఆచారి తెలిపారు.

Related posts

కదులుతున్న రైలు నుంచి మహిళను తోసేసిన టిటిఇ

Satyam NEWS

ఎలర్ట్: కలకలం సృష్టిస్తున్న నంద్యాల శానిటైజర్లు

Satyam NEWS

ఉద్రిక్తతల మధ్య రమ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

Satyam NEWS

Leave a Comment