32.7 C
Hyderabad
April 27, 2024 00: 43 AM
Slider మహబూబ్ నగర్

బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ

Balajee trust

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లోని తాండ గ్రామంలో కరుణ మహమ్మారి రాష్ట్రంలో విజృంభిస్తున్న కారణంగా బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీ సింగ్ సహకారంతో గురువారం 20 క్వింటాళ్ళ బియ్యం అదేవిధంగా గా చారకొండ మండలంలోని మరి పెళ్లి గ్రామ పంచాయతీలో 10 క్వింటాళ్లు ఆరు రకాల కూరగాయలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుశీల ఈశ్వర్ మరి పల్లి సర్పంచ్ నరేష్ నాయక్ కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ బాలయ్య వైస్ చైర్మన్ విజయ్ గౌడ్ ఎంపిటిసి రాములమ్మ తదితరులు పాల్గొన్నారు

Related posts

టి-సాట్ ను సందర్శించిన ఇండియన్ ఇన్మఫర్మేషన్ సర్వీసు అధికారులు

Satyam NEWS

డిస్మిస్ నిర్ణయంపై న్యాయపోరాటానికి ఏబీ వెంకటేశ్వరరావు సిద్ధం

Satyam NEWS

థాంక్స్: బిసి, ఎంబిసిలకు అధికారంలో వాటా ఇచ్చారు

Satyam NEWS

Leave a Comment