నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లోని తాండ గ్రామంలో కరుణ మహమ్మారి రాష్ట్రంలో విజృంభిస్తున్న కారణంగా బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీ సింగ్ సహకారంతో గురువారం 20 క్వింటాళ్ళ బియ్యం అదేవిధంగా గా చారకొండ మండలంలోని మరి పెళ్లి గ్రామ పంచాయతీలో 10 క్వింటాళ్లు ఆరు రకాల కూరగాయలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుశీల ఈశ్వర్ మరి పల్లి సర్పంచ్ నరేష్ నాయక్ కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ బాలయ్య వైస్ చైర్మన్ విజయ్ గౌడ్ ఎంపిటిసి రాములమ్మ తదితరులు పాల్గొన్నారు
previous post