కడప జిల్లా సిద్దవటం మండలంలోని పరమాత్మ సేవా తపోవన ఆశ్రమంలో శనివారం అఖిల భారతీయ యాదవ మహాసభ భారతాల శ్రీధర్ ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి మూలంగా పేద...
కడప జిల్లా రాజంపేట పట్టణంలో స్వచ్ఛంద సేవకులు ఏ.బి. శివారెడ్డి నేడు 300 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రాజీవ్ నగర్,హరిశ్చంద్ర నగర్, సాతుపల్లె లో శనివారం 300 కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో...