28.7 C
Hyderabad
May 5, 2024 10: 41 AM

Tag : Essentials Distributed

Slider నల్గొండ

గుడ్ వర్క్: పేదలకు నిత్యావసరాలు పంచిన సిపిఎం

Satyam NEWS
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రేషన్ కార్డు లేని అర్హత కలిగిన పేదలందరికీ ఉచిత బియ్యం, రూ. 1500 నగదు అందించి ఆదుకోవాలని CPM కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ప్రభుత్వాన్ని డిమాండ్...
Slider నల్గొండ

40వేల కుటుంబాలను ఆదుకున్న కోమటిరెడ్డి

Satyam NEWS
సామాజిక కార్యక్రమాలలో చురుకుగా ఉండే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40 వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందచేశారు. ఇందుకోసం మొత్తం రెండు కోట్ల 40 లక్షల రూపాయలు...
Slider కృష్ణ

రాజకీయాలకు అతీతంగా అందరిని ఆదుకోవాలి

Satyam NEWS
రాజకీయాలకు అతీతంగా పేద, మధ్యతరగతి కుటుంబాలను అందరూ కలిసి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ కోరారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతి 18వ వార్డులో  అబ్దుల్...
Slider ఆదిలాబాద్

తాత జ్ఞాపకార్థం నిత్యావసరాలు పంచిన మనుమళ్లు

Satyam NEWS
నిర్మల్ జిల్లా సొన్ గ్రామ మాజీ సర్పంచ్ సాయ గౌడ్ జ్ఞాపకార్థం ఆయన మనుమళ్లు శ్రీనివాస్ గౌడ్, శరత్ గౌడ్, ఆదివారం గ్రామంలోని 700 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి...
Slider కడప

నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే లు

Satyam NEWS
కడప జిల్లా రాజంపేట లోని వివిధ ప్రాంతాల్లో పేద వారికి ఆదివారం వైసీపీ నేతలు కూరగాయల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబరు మేడా వేంకట మల్లికార్జున రెడ్డి,...
Slider వరంగల్

జర్నలిస్టులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS
జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఎంపీపీ జొన్న గొని హరిత సుదర్శన్ గౌడ్ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు శనివారం నాడు మండల ప్రజా...
Slider హైదరాబాద్

పేదలకు బియ్యం, పప్పు పంచిన కార్పొరేటర్ శ్రీదేవి

Satyam NEWS
లాక్ డౌన్ సమయంలో పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ పేదలకు బియ్యం, పప్పు ఇతర నిత్యావసర వస్తువులు పంచి పెట్టారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర...
Slider నల్గొండ

లాక్ డౌన్ సమయంలో పేదలు పస్తులు ఉండవద్దు

Satyam NEWS
కరోనా కారణంగా లాక్ డౌన్ నడుస్తున్న నేపధ్యంలో పేదలెవరూ పస్తులు ఉండకుండా దాతలు ముందుకు రావాలని చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి అన్నారు. స్వామి రామానంద తీర్థ గ్రామీణ ఉపాధి...
Slider నల్గొండ

పేద ప్రజలకు అండగా నిలిచిన మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి

Satyam NEWS
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల ను దృష్టిలో పెట్టుకొని 3వ వార్డులో ఇంటింటికి నిత్యావసర సరుకులను చిట్యాల మున్సిపల్ చెర్మెన్ కోమటిరెడ్డి చిన్న...
Slider మహబూబ్ నగర్

2500 కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ

Satyam NEWS
కరోనా వ్యాధి దృష్ట్యా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినందున ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  అధ్యక్షుడు జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్  తలకొండపల్లి, హర్యానాయక్ తండా,సూర్యనాయక్ తండా, తుమ్మలకుంట తండా,...