కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రేషన్ కార్డు లేని అర్హత కలిగిన పేదలందరికీ ఉచిత బియ్యం, రూ. 1500 నగదు అందించి ఆదుకోవాలని CPM కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ప్రభుత్వాన్ని డిమాండ్...
సామాజిక కార్యక్రమాలలో చురుకుగా ఉండే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40 వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందచేశారు. ఇందుకోసం మొత్తం రెండు కోట్ల 40 లక్షల రూపాయలు...
రాజకీయాలకు అతీతంగా పేద, మధ్యతరగతి కుటుంబాలను అందరూ కలిసి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ కోరారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతి 18వ వార్డులో అబ్దుల్...
నిర్మల్ జిల్లా సొన్ గ్రామ మాజీ సర్పంచ్ సాయ గౌడ్ జ్ఞాపకార్థం ఆయన మనుమళ్లు శ్రీనివాస్ గౌడ్, శరత్ గౌడ్, ఆదివారం గ్రామంలోని 700 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి...
కడప జిల్లా రాజంపేట లోని వివిధ ప్రాంతాల్లో పేద వారికి ఆదివారం వైసీపీ నేతలు కూరగాయల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబరు మేడా వేంకట మల్లికార్జున రెడ్డి,...
జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఎంపీపీ జొన్న గొని హరిత సుదర్శన్ గౌడ్ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు శనివారం నాడు మండల ప్రజా...
లాక్ డౌన్ సమయంలో పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ పేదలకు బియ్యం, పప్పు ఇతర నిత్యావసర వస్తువులు పంచి పెట్టారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర...
కరోనా కారణంగా లాక్ డౌన్ నడుస్తున్న నేపధ్యంలో పేదలెవరూ పస్తులు ఉండకుండా దాతలు ముందుకు రావాలని చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి అన్నారు. స్వామి రామానంద తీర్థ గ్రామీణ ఉపాధి...
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల ను దృష్టిలో పెట్టుకొని 3వ వార్డులో ఇంటింటికి నిత్యావసర సరుకులను చిట్యాల మున్సిపల్ చెర్మెన్ కోమటిరెడ్డి చిన్న...
కరోనా వ్యాధి దృష్ట్యా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినందున ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ తలకొండపల్లి, హర్యానాయక్ తండా,సూర్యనాయక్ తండా, తుమ్మలకుంట తండా,...