29.2 C
Hyderabad
May 18, 2024 13: 03 PM

Tag : Telugu Desham Party

Slider గుంటూరు

ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికలు

Satyam NEWS
ప్రజాస్వామ్య విలువలకు పెట్టింది పేరు అయిన తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలను పకడ్బందిగా నిర్వహించుకుంటున్నది. ఇందులో భాగంగా నేడు నరసరావుపేట పట్టణంలోని 28 వ వార్డులో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు ఇక్కడ జరిగాయి....
Slider గుంటూరు

పేదల కోసమే ప్రాణత్యాగం చేసిన వంగవీటి రంగా

Satyam NEWS
తన తండ్రి వంగవీటి మోహన్ రంగా పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసి ఆత్మార్పణ చేశారని తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధ అన్నారు. శనివారంనాడు నరసరావుపేట పట్టణంలోని  కోట సెంటర్ లో...
Slider గుంటూరు

వర్ల సన్మాన సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య సన్మాన కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తూ ప్రచురించిన వాల్ పోస్టర్ ను నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్  డా చదలవాడ అరవింద బాబు...
Slider గుంటూరు

అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలు ఉపసంహరించాలి

Satyam NEWS
అడ్డగోలుగా పెంచేసిన ఆర్టీసీ బస్సు చార్జీలతో పేదలు ఇబ్బంది పడుతున్నారని, పెంచిన బస్సు చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ భారీ ధర్నా నిర్వహించింది. నరసరావుపేట RTC బస్టాండ్...
Slider ఆంధ్రప్రదేశ్

పొలిటికల్ ఎన్ కౌంటర్ : మీలాగా బజారు భాష మాట్లాడలేను

Satyam NEWS
సొంత కొడుకుని గెలిపించుకోలేక పోయారు అంటున్నారు. నేను చెట్టు పేరు చెప్పుకుని, కాయలు అమ్ముకునే బ్యాచ్ కాదు. కుప్పం నుంచి నిలబడి ఈజీగా గెలవచ్చు. కాని టిడిపి ఎక్కడ గెలవలేదో, అక్కడ నుంచుని గెలవాలని...
Slider ఆంధ్రప్రదేశ్

హెల్ప్ ప్లీజ్: ఉల్లిపాయల క్యూ లైన్ మృతుడికి పరిహారం

Satyam NEWS
గుడివాడలో ఉల్లిపాయల కోసం క్యూలైన్లో నిలబడి మృతిచెందిన నూనె సాంబయ్యరెడ్డి కుటుంబాన్ని, తొక్కిసలాటలో గాయపడిన మహిళ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఉల్లిపాయల కోసం...
Slider ఆంధ్రప్రదేశ్

వార్ టైం: రేపటి నుంచి ఏపి అసెంబ్లీ శీతాకాలం సమావేశాలు

Satyam NEWS
ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారుగా పది రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను చర్చించేందుకు ప్రతిపక్షం సమాయత్తం...
Slider గుంటూరు

వైసిపి పాలన రైతులకు, వినియోగదారులకు శాపం

Satyam NEWS
ఎండనక ,వాననక ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని ఆరు కాలం శ్రమించి కూడా తను పండించిన పంటలను అమ్ముకోవడానికి వస్తే రైతులను నువ్వు ఆ పార్టీ, నేను ఈ పార్టీ అని వైసిపి ప్రభుత్వం లెక్కలు...
Slider ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీ సమావేశాలపై టిడిపి వ్యూహం ఖరారు

Satyam NEWS
త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షడు ఎన్. చంద్రబాబునాయుడు నాయకులతో సమీక్ష నిర్వహించారు. జగన్ ఆరు నెలల పాలనలో సంక్షేమాన్ని గాలికి వదిలేశారని, ఉల్లి ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం...
Slider ఆంధ్రప్రదేశ్

సిఎం జగన్ ను అమిత్ షా ఎందుకు కలవలేదో తెలుసా?

Satyam NEWS
సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆసక్తికరమైన విమర్శలు చేశారు. తనపై ఉన్న అవినీతి కేసులపై మాట్లాడేందుకే ఢిల్లీకి వెళ్లారని, అందుకే...