32.2 C
Hyderabad
May 19, 2024 18: 22 PM

Tag : Telugu Desham Party

Slider చిత్తూరు

జబర్దస్త్ లో డాన్సులు వేసుకోక మీకు పదవి ఎందుకు?

Satyam NEWS
ఏపిలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు భయపడుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి అన్నారు. దాంతో రాష్ట్రంలో యువత ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా సాధిస్తే...
Slider కడప

విద్యార్ధులతో ప్రభుత్వ రాక్షస క్రీడకు ఫుల్ స్టాప్ పెట్టిన సుప్రీంకోర్టు

Satyam NEWS
పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చాలా పోరాటం చేశారు. పరీక్షల రద్దు కోసం పోరాడి విజయం సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల...
Slider ముఖ్యంశాలు

టీడీపీ కార్యకర్తలను వేధించడమే ల‌క్ష్యంగా వైసీపీ నేత‌లు

Satyam NEWS
వైసీపీ నేత‌ల‌పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. టీడీపీ కార్యకర్తలను వేధించడమే ల‌క్ష్యంగా వైసీపీ నేత‌లు ప‌నిచేస్తున్నార‌ని ఆరోపించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో త‌మ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడటాన్ని...
Slider తూర్పుగోదావరి

చేయూత కాదు.. చేతివాటంలా మారిన పథకం

Satyam NEWS
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక సాయం అందిస్తున్నామంటూ మహిళల సంక్షేమం లోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారని అమలాపురం తేదేపా పార్లమెంట్ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి విమర్శించారు. కొత్తపేటలో ఆమె మాట్లాడుతూ ఎన్నికలకు ముందు...
Slider పశ్చిమగోదావరి

ధాన్యం బకాయిలు చెల్లించాలని తెలుగుదేశం ధర్నా

Satyam NEWS
పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో  ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులతో కలసి టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని...
Slider గుంటూరు

ఆదుకోని ప్రభుత్వం కారణంగా ప్రమాదంలో ప్రజారోగ్యం

Satyam NEWS
రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన కారణంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. కరోనా వారియర్స్ కు...
Slider శ్రీకాకుళం

రాష్ట్రంలో వైసీపీ పాలనలో పెరిగిన ధరల ఘాటు

Satyam NEWS
రాష్ట్రం లో వైసీపీ పాలనలో పెంచిన పన్నుల పోటు,  పెరిగిన ధరల ఘాటు, మాత్రమే కనిపిస్తోందని  ప్రజారోగ్యం  కుంటుపడిందని, అభివృద్ధి  అడ్రస్ లేకుండా పోయిందని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్...
Slider పశ్చిమగోదావరి

నరసాపురం టీడీపీ తెలుగు రైతు అధ్యక్షుల నియామకం

Satyam NEWS
దేశాన్నికి అన్నం పెట్టే రైతులను ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి డిమాండ్ చేశారు. నరసాపురం పార్లమెంట్  పరిధిలోని 7...
Slider ప్రత్యేకం

నేరచరితులకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఇస్తే ఎలా?

Satyam NEWS
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధులపై అభ్యంతరం తెలియజేస్తూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి  వర్ల రామయ్య రాష్ట్ర గవర్నర్ కు లేఖ రాశారు. మంచి నడవడిక గల...
Slider ప్రత్యేకం

జగన్ రెడ్డికి రఘురాముడిని బహిష్కరించే దమ్ముందా?

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘు రామకృష్ణ రాజు పార్టీ నుంచి సస్పెండ్ కావడం తథ్యం అంటూ చిత్తూరు లోక్ సభ సభ్యుడు ఎన్ రెడ్డెప్ప చెప్పడం హాస్యాస్పదమని టిడిపి రాష్ట్ర అధికార...