25.7 C
Hyderabad
May 18, 2024 05: 17 AM

Tag : Wanaparthy Collector

Slider మహబూబ్ నగర్

వరి తెచ్చే రైతులు నిబంధనలు పాటించాలి

Satyam NEWS
2022-23 సం.నికి వానాకాలం (ఖరీఫ్) వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే రైతులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆదేశించారు. గురువారం ఐ డి ఓ సి...
Slider మహబూబ్ నగర్

గ్రూపు వన్ పరీక్షలు ప్రశాంతం

Satyam NEWS
ఆదివారం వనపర్తి పట్టణంలో జరిగిన గ్రూపు వన్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు. ఆదివారం ఉదయం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, స్కాలర్స్...
Slider మహబూబ్ నగర్

గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Satyam NEWS
గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని అభ్యర్థులు సందేహాలను 08545-233525 నంబర్ కు తెలిపి నివృత్తి చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా కోరారు. జిల్లాలో 4,343 మంది అభ్యర్థులు...
Slider మహబూబ్ నగర్

బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలి

Satyam NEWS
సాంప్రదాయ రీతిలో వచ్చె బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష కోరారు. శనివారం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బొడ్డెమ్మ సంబురాలు జరిగాయి. ఐ...
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో వజ్రోత్సవ వేడుక ర్యాలీలో మంత్రి నిరంజన్ రెడ్డి

Satyam NEWS
ప్రభుత్వ ఆదేశాల మేరకు “తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల” వేడుకల ర్యాలీని ఘనంగా నిర్వహించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. శుక్రవారం వజ్రోత్సవాలలో భాగంగా వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ...
Slider మహబూబ్ నగర్

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

Satyam NEWS
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి చైతన్య పరచడమే ప్రధాన లక్ష్యమని వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ అన్నారు. గురువారం  వనపర్తి జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్ పంక్షన్ హాలులో ”...
Slider మహబూబ్ నగర్

ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయం

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయం అని, ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను పాటించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు. శనివారం...
Slider మహబూబ్ నగర్

స్కానింగుల పేరుతో ఆస్పత్రుల్లో దోపిడీ

Satyam NEWS
వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు మెరుగుపరచాలని,  ప్రైవేట్ హాస్పిటల్ ల లో ఉన్న దోపిడిని అరికట్టాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ కోరారు. స్కానింగుల పేరుతో ఆస్పత్రుల్లో దోపిడీ చేస్తున్నారని తెలిపారు. ...
Slider ముఖ్యంశాలు

వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ పై దాడి

Satyam NEWS
వనపర్తి  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి వినతిపత్రాలు తీసుకుంటున్న జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్ పై ఒకరు దాడి చేశారని వనపర్తి రూరల్ ఎస్ఐ చంద్రమోహన్ రావు చెప్పారు....
Slider మహబూబ్ నగర్

విలేకరి మల్యాలను సత్కరించిన మంత్రి నిరంజన్ రెడ్డి

Satyam NEWS
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్ హైదరాబాద్ వారు వనపర్తిలో నిర్వహించిన సుస్థిర వ్యవసాయ రాష్ట్రస్థాయి చైతన్య సదస్సు నూతన వ్యవసాయ (ప్రత్యామ్నాయ) విధానము సందర్భంగా రైతు...