వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి వినతిపత్రాలు తీసుకుంటున్న జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్ పై ఒకరు దాడి చేశారని వనపర్తి రూరల్ ఎస్ఐ చంద్రమోహన్ రావు చెప్పారు. రాజనగరం గ్రామానికి చెందిన వ్యక్తి దాడి చేసినట్లు గుర్తించామని,అదనపు కలెక్టర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్