జగన్ మోహన్ రెడ్డి నుంచి తన ప్రాణానికి ముప్పు ఉందని వైకాపా ఎంపి రఘు రామకృష్ణ రాజు ఆరోపించడాన్ని బట్టి ఆయనను హత్య చేయడానికి కుట్ర జరుగుతున్నట్టు అనుమానించాల్సి వస్తోందని టిడిపి రాష్ట్ర అధికార...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఏపిలో బెనిఫిట్ షో వేయకుండా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని జనసేన నాయకుడు, తిరుపతి ఇన్ చార్జి కిరణ్...
దుష్ట రాజకీయాలపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న పవన్ కల్యాణ్ కు నైతిక మద్దతు ఇవ్వకపోగా శల్య సారధ్యం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవిపై పవర్ స్టార్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీలున్నప్పుడల్లా కల్పించుకుని మరీ...
ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయాలని ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరారు. నేడు తాడేపల్లి లోని ముఖ్యమంత్రి...
ఇంట్లో కూర్చుని అన్ని మునిసిపాలిటీలను, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయితీలను గెలిపించిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకో గానీ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప...
సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. జగన్ కేసుల్లో విచారణ ఆలస్యంగా జరుగుతోందని అందువల్ల బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. మొత్తం...
జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి గా ఉన్న శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు… సిట్ అధికారి గా ఉన్న అభిషేక్ మహంతి లాంగ్ లీవ్...
ఛత్తీస్గఢ్ ఘటనలో జవాన్ల మృతిపట్ల ముఖ్యమంత్రి వైయస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢసంతాపాన్ని తెలియజేశారు. ఈ రెండు...
సొంత చిన్నాన్న హత్య కేసులో నిందితులను పట్టుకోలేని అసమర్థత సీఎం జగన్ జన సేన అధినేత పవన్ కల్యాణ్ పై కేసు పెట్టించడం శోచనీయమని జనసేన కడప నగర అధ్యక్షుడు మాలే శివ అన్నారు....
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ డియోధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ బెయిల్పై తిరుతున్నారని చెప్పారు. అయితే ఏ క్షణమైనా...