27.2 C
Hyderabad
May 18, 2024 19: 32 PM

Tag : Y S Jaganmohan Reddy

Slider ప్రత్యేకం

వైసీపీ ఎంపి రఘు రామకృష్ణ రాజు హత్యకు కుట్ర ?

Satyam NEWS
జగన్ మోహన్ రెడ్డి నుంచి తన ప్రాణానికి  ముప్పు ఉందని  వైకాపా ఎంపి రఘు రామకృష్ణ రాజు ఆరోపించడాన్ని బట్టి  ఆయనను హత్య చేయడానికి కుట్ర జరుగుతున్నట్టు అనుమానించాల్సి వస్తోందని టిడిపి రాష్ట్ర అధికార...
Slider ముఖ్యంశాలు

వకీల్ సాబ్ ను చూసి భయపడుతున్న సిఎం సాబ్

Satyam NEWS
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఏపిలో బెనిఫిట్ షో వేయకుండా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని జనసేన నాయకుడు, తిరుపతి ఇన్ చార్జి కిరణ్...
Slider సంపాదకీయం

చిరంజీవిపై మండిపడుతున్న పవర్ స్టార్ అభిమానులు

Satyam NEWS
దుష్ట రాజకీయాలపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న పవన్ కల్యాణ్ కు నైతిక మద్దతు ఇవ్వకపోగా శల్య సారధ్యం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవిపై పవర్ స్టార్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీలున్నప్పుడల్లా కల్పించుకుని మరీ...
Slider ప్రకాశం

పెండింగ్ పనులపై సీఎంను కలిసిన ఒంగోలు ఎంపి

Satyam NEWS
ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయాలని ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరారు. నేడు తాడేపల్లి లోని ముఖ్యమంత్రి...
Slider ప్రత్యేకం

అకస్మాత్తుగా తిరుపతి ప్రచారానికి వస్తున్న సిఎం జగన్

Satyam NEWS
ఇంట్లో కూర్చుని అన్ని మునిసిపాలిటీలను, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయితీలను గెలిపించిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకో గానీ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప...
Slider ప్రత్యేకం

జగన్ బెయిల్ రద్దు చేయాలని సొంత ఎంపి పిటిషన్

Satyam NEWS
సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. జగన్ కేసుల్లో విచారణ ఆలస్యంగా జరుగుతోందని అందువల్ల బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. మొత్తం...
Slider ముఖ్యంశాలు

కళ్లకు గంతలు కట్టుకున్న గాంధారిలా విజయమ్మ

Satyam NEWS
జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి గా ఉన్న శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు… సిట్ అధికారి గా ఉన్న అభిషేక్ మహంతి లాంగ్ లీవ్...
Slider ముఖ్యంశాలు

సుక్మా ఎన్ కౌంటర్ అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం

Satyam NEWS
ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో జవాన్ల మృతిపట్ల ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢసంతాపాన్ని తెలియజేశారు. ఈ రెండు...
Slider కడప

చిన్నాన్న హంతకుల్ని పట్టుకోలేని నువ్వు….పవన్ పై కేసు పెడతావా?

Satyam NEWS
సొంత చిన్నాన్న హత్య కేసులో నిందితులను పట్టుకోలేని అసమర్థత సీఎం జగన్ జన సేన అధినేత పవన్ కల్యాణ్ పై కేసు పెట్టించడం శోచనీయమని జనసేన కడప నగర అధ్యక్షుడు మాలే శివ అన్నారు....
Slider ప్రత్యేకం

ఏ క్షణమైనా ఏపి సిఎం జగన్ బెయిల్ రద్దు..

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ డియోధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ బెయిల్‌పై తిరుతున్నారని చెప్పారు. అయితే ఏ క్షణమైనా...