37.2 C
Hyderabad
April 30, 2024 11: 44 AM
Slider ప్రత్యేకం

జగన్ బెయిల్ రద్దు చేయాలని సొంత ఎంపి పిటిషన్

#YSJaganmohanreddy

సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు.

జగన్ కేసుల్లో విచారణ ఆలస్యంగా జరుగుతోందని అందువల్ల బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.

మొత్తం 11 ఛార్జిషీట్లలో జగన్ ఏ1గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకునేందుకే సీబీఐ కోర్టులో పిటిషన్ వేశానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

Related posts

ఆర్టీసీ సమ్మె పిటీషన్ 15వ తేదీకి వాయిదా

Satyam NEWS

అక్రమ సారాలో ఉపయోగించే నల్ల బెల్లం డంప్

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన రజిత, రాగిణి

Satyam NEWS

Leave a Comment