25.7 C
Hyderabad
May 19, 2024 02: 44 AM

Author : Satyam NEWS

29176 Posts - 23 Comments
Slider మెదక్

బిజెపి పాలనపై పీడత ప్రజలు పోరాడాల్సిన సమయం ఇది

Satyam NEWS
దేశంలో కరోనా రెండో వేవ్ విజంభిస్తున్న సందర్భంగా దేశంలో అధికారంలో ఉన్న మతోన్మాద బిజెపి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి గుళ్ళూ, గోపురాలు,విగ్రహాల, చుట్టూ తిరుగుతున్నదని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యవర్గ...
Slider ప్రత్యేకం

రఘురామపై ‘లాకప్ దాడి’ కేసులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు పై లాకప్ లో జరిగిన దాడి తదనంతర పరిణామాలు ఆంధ్రప్రదేశ్ సిఐడికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. తమ ఉత్తర్వులను ఏపి సిఐడి అమలు చేయకపోవడంపై ఆంధ్రప్రదేశ్...
Slider జాతీయం

గెలిచిన దీదీని ఓడించేందుకు మోదీ ఆట

Satyam NEWS
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఆట ముగిసింది కానీ, రాజకీయ రణక్షేత్రం రగులుతూనే వుంది. ఎన్నికల ముందు, ఫలితాల తర్వాత ఎంత గందరగోళం జరిగిందో, ఇప్పుడూ అదే జరుగుతోంది. అల్లర్లు ఇప్పుడప్పుడే ఆగకపోగా, ఇంకా...
Slider ప్రత్యేకం

బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకుందాం.. అప్రమత్తంగా ఉందాం

Satyam NEWS
దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తూనే ఉంది. తాజాగా కరోనాకు తోడు ‘బ్లాక్ ఫంగస్’ లేదా ‘మ్యుకర్ మైకోసిస్’ అని కూడా పిలుస్తున్నారు. గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర ఇలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ కనిపిస్తోంది. దీంతో...
Slider ముఖ్యంశాలు

త్రిబుల్ ఆర్ వైద్య పరీక్షల నివేదిక సీల్డ్‌కవర్‌లో సుప్రీంకోర్టు కు…

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు కు సికింద్రాబాద్‌లోని సైనిక ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆయనపై లాకప్ లో...
Slider కడప

కడప జిల్లాలో నేటి నుంచి ఆపరేషన్ ముస్కాన్

Satyam NEWS
కోవిడ్ మహమ్మరి నుంచి వీధి బాలబాలికలు, బాల కార్మికులను, అనాధలైన పిల్లలను సంరక్షించేందుకు కడప జిల్లా పోలీసులు ఆపరేషన్ ముస్కాన్.. కోవిడ్-19 చేపట్టారు. జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ అదేశాల మేరకు బుధవారం జిల్లా ...
Slider నల్గొండ

కోవిడ్ నియంత్రణకు మైహోం పరిశ్రమ చేయూత

Satyam NEWS
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి ఆరోగ్య సర్వే కోసం మైహోం పరిశ్రమ యాజమాన్యం చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది. సామాజిక బాధ్యతలో భాగంగా సుమారు రెండు లక్షల  రూపాయల విలువ చేసే జ్వరమానిలను, ఆక్సీ...
Slider ముఖ్యంశాలు

తెలంగాణలో లాక్ డౌన్ 30 వరకూ పొడిగింపు

Satyam NEWS
రాష్ట్రంలో అమల్లో వున్న లాక్ డౌన్ ను ఈనెల  30 తేదీ దాకా పొడిగించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులందరితో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను సిఎం కెసిఆర్  తెలుసుకున్నారు....
Slider నెల్లూరు

వెంకటగిరి కోవిడ్ సెంటర్ కు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ వితరణ

Satyam NEWS
చెన్నై లోని టీవీఎస్ కంపెనీ కి చెందిన శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ వెంకటగిరి కోవిడ్ సెంటర్ కు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ వితరణగా ఇచ్చారు. మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సూచనల...
Slider వరంగల్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు సీతక్క సూటి ప్రశ్నలు

Satyam NEWS
కరోనా సమయంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాలపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ సీతక్క ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిలదీశారు. కరోనా సోకిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయివేటు ఆసుపత్రికి ఎందుకు వెళ్లాడని...