38.2 C
Hyderabad
May 5, 2024 20: 05 PM

Author : Satyam NEWS

29126 Posts - 23 Comments
Slider వరంగల్

కలం కార్మికులు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలి

Satyam NEWS
కలం కార్మికులు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని టీడబ్ల్యూజే (ఐజేయూ) మొగుళ్లపల్లి మండల ఉపాధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కోరారు. శనివారం రోజున ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కరోనా కబళిస్తున్న వారిలో ఎక్కువ మంది...
Slider కరీంనగర్

ముక్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా మెడికల్ కిట్

Satyam NEWS
రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణం లో విజృంభిస్తున్న కరోనా వ్యాధిని అరికట్టడానికి ముక్తా ఫౌండేషన్, వేములవాడ పట్టణ అభివృద్ధి సంక్షేమ సమితి అధ్వర్యంలో హోం  ఐసోలేషన్ మందుల కిట్ లను పంపిణీ చేస్తున్నామని...
Slider మెదక్

అంధ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పించాలి

Satyam NEWS
కరోనా సెకండ్  వేవ్ దశలో విజృంభిస్తున్న తరుణంలో అంధ ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంగారెడ్డి Visually Challenged Employees Association అధ్యక్షుడు ఎస్ రవీందర్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గౌడ్ అన్నారు....
Slider ప్రపంచం

భారత్ లో ఉన్నది కరోనా వేరియంట్ బి.1.617

Satyam NEWS
భారత్ ను అల్లకల్లోలం చేస్తున్న కరోనా వేరియంట్ మరో 44 దేశాలకు కూడా వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా వేరియంట్ బి.1.617 ను ముందుగా భారత్ లో కనుగొన్నారని, ఇది ఇప్పుడు...
Slider విజయనగరం

క‌రోనా రోగుల‌కు ఉత్త‌మ సేవ‌లందించ‌ట‌మే ల‌క్ష్యం

Satyam NEWS
క‌రోనా మ‌హమ్మారి విల‌య‌తాండ‌వం చేస్తున్న ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అహ‌ర్నిశ‌లూ శ్ర‌మిస్తూ రోగుల‌కు ఉత్త‌మ సేవ‌లందించ‌ట‌మే ప్రతి ఒక్క‌రి ల‌క్ష్యం కావాల‌ని ఏపీలోనిఉత్త‌రాంద్ర లో విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ పిలుపునిచ్చారు....
Slider నల్గొండ

ఆసుపత్రుల్లో సౌకర్యాలపై ఆరా తీసిన కాంగ్రెస్ ప్రతినిధి

Satyam NEWS
కరోనా రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై రాష్ట్ర PCC అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి హుజూర్ నగర్ ఏరియా వైద్యశాలలో విచారించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్...
Slider జాతీయం

అపోహలు వీడండి.. క‌రోనా… పై పోరాడండి …!

Satyam NEWS
క‌రోనా సెకండ్ వేవ్ తో  దేశం అల్లాడుతోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సగానికిపైగా రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ వైపే మొగ్గు చూపాయి. ఇటు ఏపీ రాష్ట్రంలో కూడా కర్ఫ్యూ విధించారు. దేశవ్యాప్తంగా వైరస్...
Slider విజయనగరం

కర్ఫ్యూ సమయంలో రోడ్లపైకి మహిళలు.. అడ్డగిస్తే ఎస్ఐ బంధువని అబద్ధాలు….!

Satyam NEWS
రాష్ట్ర వ్యాప్తంగా 18 గంటల పాటు కర్ఫ్యూ విధించారు.. ఏపీ పోలీసులు. కరోనా కట్టడికి అటు రెవెన్యూ, ఇటు పోలీసు శాఖ లు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 8 గంటల నుంచీ 11.30...
Slider నల్గొండ

ఆరుగురికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని బూరుగడ్డ, మాచవరం గ్రామాలలో  శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి  సహకారంతో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ షేక్ సలీమ రంజాన్, డాక్టర్ కొప్పుల సైదిరెడ్డి,...
Slider

ఆర్ఆర్ఆర్ తో బాటు టీవీ5, ఏబీఎన్ పై కూడా పోలీసు కేసు

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు కె. రఘు రామకృష్ణం రాజు కేసులో టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ను కూడా పోలీసులు సహ నిందితులుగా చేర్చారు. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు...