సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ చౌటపల్లి గ్రామ పంచాయితీ పరిధిలో శుక్రవారం గ్రామ సర్పంచ్ కృష్ణవేణి నరేష్ కి మైహోమ్ యాజమాన్యం 20 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భముగా మైహోమ్...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి ఆరోగ్య సర్వే కోసం మైహోం పరిశ్రమ యాజమాన్యం చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది. సామాజిక బాధ్యతలో భాగంగా సుమారు రెండు లక్షల రూపాయల విలువ చేసే జ్వరమానిలను, ఆక్సీ...