40.2 C
Hyderabad
May 1, 2024 17: 18 PM
Slider ముఖ్యంశాలు

తెలంగాణలో లాక్ డౌన్ 30 వరకూ పొడిగింపు

#Telangana CM KCR

రాష్ట్రంలో అమల్లో వున్న లాక్ డౌన్ ను ఈనెల  30 తేదీ దాకా పొడిగించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

మంత్రులందరితో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను సిఎం కెసిఆర్  తెలుసుకున్నారు.

క్యాబినెట్ మంత్రులందరి అభిప్రాయాలను సేకరించిన మేరకు సిఎం కెసిఆర్ లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు.

కరోనా నియంత్రణా కార్యక్రమాల్లో, వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బిజీగా వున్నందున ఈ నెల 20 న జరుప తలపెట్టిన క్యాబినెట్ మీటింగును సిఎం రద్దు చేశారు.

Related posts

తెలంగాణ గవర్నర్ తో పురందేశ్వరి భేటీ

Satyam NEWS

 ప్రతి ఒక్కరూ  క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

Murali Krishna

దివ్యాంగుల ప్రధాన డిమాండ్ పై కలెక్టర్ కరుణించే నా !

Bhavani

Leave a Comment