బ్లాక్ ఫంగస్ సోకితే బతికే అవకాశం లేదా? లేదనే అనుమానంతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకర సంఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో జరిగింది. బుల్లిమావతి అనే 48 ఏళ్ల...
శ్రీకాకుళం జిల్లాలో తాజాగా ఏడు బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించాం అని శ్రీకాకుళం.జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. రిమ్స్ లో స్పెషల్ వార్డులో చికిత్స అందిస్తున్నాం. తీవ్రత ఎక్కువ ఉన్నవారికి మాత్రమే యాంపోటెరిసిన్ వాడుతున్నాం....
బ్లాక్ ఫంగస్తో బాధపడుతున్న ఇద్దరు రోగులు మరణించినట్లు తిరుపతి రుయా ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలోని నిమ్మనపల్లెకి చెందిన రాజేంద్రబాబు,కుప్పం ప్రాంతానికి చెందిన రామచంద్రయ్య బ్లాక్ ఫంగస్చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు...
మెదడు, ఊపిరితిత్తులను ప్రభావితం చేసే ముకోర్మైకోసిస్ అనే బ్లాక్ ఫంగస్ బారిన పడిన కోవిడ్ -19 రోగుల సంఖ్య భారతదేశమంతా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సాపేక్షంగా పెరుగుతుంది. ముకోర్మైకోసిస్ అనేది కొన్ని కోవిడ్ -19...
కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొందరిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడుతుండటం కలవరపెడుతోంది. ఏపీలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తుండటంతో దీనికి చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి తీసుకొచ్చిన విషయం...
దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తూనే ఉంది. తాజాగా కరోనాకు తోడు ‘బ్లాక్ ఫంగస్’ లేదా ‘మ్యుకర్ మైకోసిస్’ అని కూడా పిలుస్తున్నారు. గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర ఇలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ కనిపిస్తోంది. దీంతో...
కరోనా వైరస్ కి తోడు అన్నట్లు బ్లాక్ ఫంగస్ కూడా వెంటాడుతోంది. ఇది దేశంలో ఎక్కడో ఉందని అంతా అనుకునే లోపే విశాఖలో కూడా బ్లాక్ ఫంగస్ తన ఉనికి చాటుకుంటోంది. విశాఖ నగరంలోని...
తెలంగాణలో బ్లాక్ ఫంగస్ చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం నోడల్ కేంద్రం ఏర్పాటు చేసింది. కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా ప్రకటించింది. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొందరికే బ్లాక్ ఫంగస్ సమస్య వస్తోందని...