ఇటీవలే ప్రముఖ వీణా విద్వాంసులు వాసా వంకట వర ప్రసాద్ కాలం చేసిన సంగతి తలిసిందే. వారి జ్ఙాపకార్ధం..ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ , “నా ఊరు విజయనగరం” సమక్షంలో వాసా వెంకట వర...
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా...
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలైన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కేంద్రానికి సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు:...
నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి ముఖ్య అతిథిగా ఈరోజు హన్మకొండ , బాలసముద్రం లోని పల్స్ పోలియో కేంద్రాన్ని...
జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జగన్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది....
రూ.56 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మోదీ తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సర్కార్ అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వర్చువల్...
వనపర్తి జిల్లా విద్యా శాఖలో అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ సెక్రెటరి భరత్, గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షడు సంతోష్ రాథోడ్, బిసి విద్యార్థి సంఘం అధ్యక్షుడు దోమ వెంకట్, పర్శ...
కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజి పర్యటనలతో ఎలాంటి లాభం లేదని, జరిగిన నష్టాన్ని నివారించేలా పరిష్కార మార్గాలు చూపాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర శుక్రవారం...
నెల్లూరు జిల్లాలో వైకాపా కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి తెదేపాలో చేరారు. తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో వారిద్దరూ పసుపు కండువా కప్పుకొన్నారు. ఇటీవల వైకాపాకు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి...
పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం భూతల స్వర్గమని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన వనరుల, ప్రణాళికా శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం హైటెక్ సిటీ లోని ప్రైవేట్ హోటల్లో జరిగిన CII...