25.7 C
Hyderabad
May 19, 2024 04: 24 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

ఎన్టీఆర్ ట్రస్ట్ డిజిటల్ క్యాలెండర్​ ఆవిష్కరించిన నారా భువనేశ్వరి

Satyam NEWS
ఎన్​టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి చేతుల మీదుగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆఫీస్​లో 2023 డిజిటల్ క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. ఈ డిజిటల్ క్యాలెండర్ యాప్​ని అందరూ తమ మొబైల్లో గూగుల్ ప్లే...
Slider ప్రత్యేకం

కర్నాటకలో ఒంటరిగానే పోటీ: అమిత్ షా

Satyam NEWS
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. 2023లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, కర్ణాటకలో ‘అసంపూర్ణ ప్రభుత్వం’ ఏర్పాటు చేయవద్దని, మూడింట రెండొంతుల మెజారిటీతో...
Slider ప్రత్యేకం

A tribute: తల్లి తలపుల్లో…

Bhavani
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ నిన్ననే కన్నుమూశారు. ఆమె నిండునూరేళ్లు జీవించారు. ఆమె కన్న మిగిలిన సంతానం సంగతి ఎట్లావున్నా దేశాన్ని పరిపాలించే ప్రధానికి జన్మనిచ్చిన తల్లిగా ఆమె చరిత్రలో మిగిలిపోయారు. తల్లిని తరచూ...
Slider ప్రత్యేకం

జగన్ సిద్ధం: ముందస్తు ఎన్నికలు తథ్యం

Bhavani
ఏపీ లో ముందస్తు ఎన్నికలకు మేము వెళ్లడం లేదు……. అవన్నీ ఊహాగానాలే అని ప్రభుత్వ సలహాదారుడు, ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు ఆపార్టీ ముఖ్య నేతలు...
Slider ప్రత్యేకం

తెలంగాణ మిడ్ వైఫరీ వ్యవస్థకు ఐక్యరాజ్యసమితి ప్రశంసలు

Satyam NEWS
మాతా, శిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ ప్రశంసలు కురిపించింది. ప్రసవ సేవలు అందించడంలో...
Slider ప్రత్యేకం

కందుకూరు బాధిత కుటుంబాలకు NRI TDP సాయం

Bhavani
కందుకూరు ప్రమాద బాధితులకు NRI TDP USA తరపున NRI TDP USA కోఆర్డినేటర్ కోమటి జయరాం ఆర్థిక సహాయం ప్రకటించారు. ప్రతి కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఆయన...
Slider ప్రత్యేకం

జగన్ ఢిల్లీ టూర్ రహస్య ఎజెండా ఇదేనా?

Satyam NEWS
విభజన హామీలు పరిష్కరించాలని కోరేందుకు ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారని చెబుతున్నా ఈ పర్యటనలో రహస్య ఎజెండా కూడా ఉందని అంటున్నారు. గత కొంత కాలంగా ఏపిలో ముందస్తు...
Slider ప్రత్యేకం

యువగళం’ పేరిట నారా లోకేశ్‌ పాదయాత్ర

Bhavani
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాదయాత్రకు ‘యువగళం’ పేరును నిర్ణయించారు. వచ్చే నెల 27 నుంచి లోకేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. మొత్తం 400 రోజుల్లో...
Slider ప్రత్యేకం

విశాఖ ఉత్తరం: గ్రౌండ్ కోల్పోయిన గంటా

Satyam NEWS
గతంలో తృటిలో విజయం చేజారింది..ఈసారి విజయం తప్పకుండా సాధించాలి అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా నాయకులు కేకే రాజు. 2019 లో టీడీపీ నేత గంట శ్రీనివాస రావు...
Slider ప్రత్యేకం

హైదరాబాద్ మెట్రో రైల్ పుస్తకానికి జాతీయ అవార్డు

Satyam NEWS
హైదరాబాద్ మెట్రో రైల్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం రూపొందించిన “హైదరాబాద్ మెట్రో రైల్ – ఎ పిక్టోరియల్ ఓవర్ వ్యూ” పుస్తకం పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (PRSI) జాతీయ అవార్డు గెలుచుకుంది....