గతంలో తృటిలో విజయం చేజారింది..ఈసారి విజయం తప్పకుండా సాధించాలి అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా నాయకులు కేకే రాజు. 2019 లో టీడీపీ నేత గంట శ్రీనివాస రావు...
రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున జరుగుతోందని, దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. కేంద్రం పన్నుల ఆదాయానికి భారీ ఎత్తున గండి...