కోవిడ్ వ్యాప్తి, దాని నివారణ చర్యలపై ప్రజలు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. రోడ్ సేఫ్టీ ఎన్జీవో వారు కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవలసిన...
అమ్మఒడి పథకానికి మళ్లించిన నిధులను తిరిగి దేవాదాయ శాఖ జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డి కి...
మునిసిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. నరసరావుపేట మున్సిపల్ ఆఫీసులో కాంట్రాక్ట్ బేసిక్ కార్మికుల...
ఢిల్లీ తరహా రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చినందున కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద...
ఆంధ్రప్రదేశ్ లో కరోనా బారిన పడ్డ ప్రజా ప్రతినిధుల జాబితా పెరిగిపోతూనే ఉంది. తాజాగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు కరోనా పాజిటివ్...
ముందస్తుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. దాంతో ఆయకట్టు రైతులకు నీటి విడుదలపై ఆశలు చిగురిస్తున్నాయి. నాగార్జునసాగర్ జలాశయం మొత్తం నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 530 అడుగులు గా...
APUWJ, IJU పిలుపు మేరకు గుంటూరు జిల్లా జర్నలిస్టు యూనియన్ నేతలు నరసరావుపేట ఎంపీ కృష్ణ దేవరాయలు కి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల కి 50 లక్షల ప్రమాద భీమా కల్పించాలని, కరోనా వచ్చిన...
హవాలా ద్వారా వేల కోట్ల రూపాయలు తరలించిన వైనంపై సమగ్ర విచారణ జరపాలని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. నేడు నరసరావుపేటలో విలేకరుల సమావేశంలో...
రెడ్ జోన్ డిక్లేర్ చేసి అక్కడి ప్రజలకు పట్టించుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ లోని రెడ్ జోన్ ప్రాంతాన్ని చూస్తే అర్ధం అవుతుంది. పిడుగురాళ్ళ పట్టణంలో నిన్న...
ప్రజల నుండి ఎటువంటి రుసుము తీసుకోకుండా ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక తెలుగుదేశం...