26.2 C
Hyderabad
May 19, 2024 20: 41 PM

Category : గుంటూరు

Slider గుంటూరు

కరోనా వ్యాప్తిపై అవగాహనతో ప్రజలు మెలగాలి

Satyam NEWS
కోవిడ్ వ్యాప్తి, దాని నివారణ చర్యలపై ప్రజలు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. రోడ్ సేఫ్టీ ఎన్జీవో వారు కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవలసిన...
Slider గుంటూరు

దేవుడి సొమ్ములు అమ్మఒడికి మళ్లిస్తారా?

Satyam NEWS
అమ్మఒడి పథకానికి మళ్లించిన నిధులను తిరిగి దేవాదాయ శాఖ జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన  సీఎం జగన్​ మోహన్ రెడ్డి కి...
Slider గుంటూరు

మునిసిపల్ కార్మికుల డిమాండ్లకు టీడీపీ సంఘీభావం

Satyam NEWS
మునిసిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. నరసరావుపేట మున్సిపల్ ఆఫీసులో కాంట్రాక్ట్ బేసిక్ కార్మికుల...
Slider గుంటూరు

ప్రజా రాజధాని అమరావతిని కేంద్రం కాపాడాలి

Satyam NEWS
ఢిల్లీ తరహా రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చినందున  కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద...
Slider గుంటూరు

మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో కరోనా బారిన పడ్డ ప్రజా ప్రతినిధుల జాబితా పెరిగిపోతూనే ఉంది. తాజాగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు కరోనా పాజిటివ్...
Slider గుంటూరు

నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల్లో పెరుగుతున్న ఆశలు

Satyam NEWS
ముందస్తుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. దాంతో ఆయకట్టు రైతులకు నీటి విడుదలపై ఆశలు చిగురిస్తున్నాయి. నాగార్జునసాగర్ జలాశయం మొత్తం నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 530 అడుగులు గా...
Slider గుంటూరు

జర్నలిస్టుల కి అండగా ఉంటానన్న ఎంపీ కృష్ణదేవరాయలు

Satyam NEWS
APUWJ, IJU పిలుపు మేరకు గుంటూరు జిల్లా జర్నలిస్టు యూనియన్ నేతలు నరసరావుపేట ఎంపీ కృష్ణ దేవరాయలు కి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల కి 50 లక్షల ప్రమాద భీమా కల్పించాలని, కరోనా వచ్చిన...
Slider గుంటూరు

బాలినేనిని మంత్రి వర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి

Satyam NEWS
హవాలా ద్వారా వేల కోట్ల రూపాయలు తరలించిన వైనంపై సమగ్ర విచారణ జరపాలని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. నేడు నరసరావుపేటలో విలేకరుల సమావేశంలో...
Slider గుంటూరు

మా డబ్బులతో మాకు పాల ప్యాకెట్లు ఇస్తే సరిపోతుందా?

Satyam NEWS
రెడ్ జోన్ డిక్లేర్ చేసి అక్కడి ప్రజలకు పట్టించుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ లోని రెడ్ జోన్ ప్రాంతాన్ని చూస్తే అర్ధం అవుతుంది. పిడుగురాళ్ళ పట్టణంలో నిన్న...
Slider గుంటూరు

Demand: కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహించాలి

Satyam NEWS
ప్రజల నుండి ఎటువంటి రుసుము తీసుకోకుండా ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక తెలుగుదేశం...