రెడ్ జోన్ డిక్లేర్ చేసి అక్కడి ప్రజలకు పట్టించుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ లోని రెడ్ జోన్ ప్రాంతాన్ని చూస్తే అర్ధం అవుతుంది. పిడుగురాళ్ళ పట్టణంలో నిన్న...
కరోనా వైరస్ కు సంబంధించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. శుక్రవారం బాగ్ అంబర్ పేట డివిజన్ పరిధిలోని సిఈ కాలనీ లో రెడ్ జోను...
పాపం పెద్దాయన ఇలా జరుగుతుందని ఊహించి కూడా ఉండరు. పెద్దాయన అంటే రామోజీ రావు. ఈనాడు పత్రిక ఎడిషన్లు పెంచుకుంటూ పోవడమే కానీ మూసేయడం లేదు. సర్క్యులేషన్ పెరగడమే కానీ తగ్గిపోవడం లేదు. అయితే...
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో పాజిటివ్ కేసు వచ్చి ఓ వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే. సదరు వ్యక్తి నివాస ప్రాంతం, విధులు నిర్వహించిన ప్రాంతాలను రెడ్ జోన్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఆ ఏరియా...
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం వరవకట్టకు చెందిన మల్లెల శ్రీనివాసరావు (సారాయి శ్రీను) కి కరోనా పాజిటీవ్ గా నిర్దారణ అయ్యింది. అందువల్ల శ్రీనివాసరావు నివాసం ఉండే వరవకట్ట, అతను పని చేస్తున్న రామిరెడ్డి...