36.2 C
Hyderabad
May 7, 2024 12: 29 PM

Category : గుంటూరు

Slider గుంటూరు

ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు జగన్ రెడ్డీ?

Satyam NEWS
సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతిలోనే కొనసాగిస్తాను అని చెప్పిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల తరువాత మాటా మార్చారని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్...
Slider గుంటూరు

హైదరాబాద్‌ గుంటూరు రోడ్డు 4 వరసలకు విస్తరించండి

Satyam NEWS
హైదరాబాద్‌, గుంటూరు వయా మాచర్ల మీదుగా ఉన్న రహదారిని 4 వరసల రోడ్డుగా విస్తరించాలని నరసరావుపేట ఎంపీ లావు  శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రవాణా, రోడ్లు, భవనాల శాఖల ముఖ్య కార్యదర్శి...
Slider గుంటూరు

కరోనా కట్టడిలో వై ఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యo

Satyam NEWS
కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం  పూర్తిగా చేతులెత్తేసిందని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. కరోనా మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం ఒక్క ప్రయత్నం...
Slider గుంటూరు

COVID-19 టెస్ట్ కై బారులు తీరిన ప్రజలు

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట లో కరోనా దెబ్బకు బెంబేలెత్తుతున్న ప్రజలు టెస్టుల కోసం క్యూ కట్టారు. నరసరావుపేటలోని మహాత్మాగాంధీ హాస్పిటల్ వద్ద COVID-19 టెస్టు లకై ఈ రోజు బారులు తీరారు. ఇది ఒక...
Slider గుంటూరు

ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటీవ్

Satyam NEWS
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి  రాంబాబు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు జరిపిన స్వాబ్ టెస్టులో  భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. సత్తెనపల్లి...
Slider గుంటూరు

లెక్చరర్లకు, టీచర్లకు గౌరవ వేతనం కోసం ఎంఐఎం దీక్ష

Satyam NEWS
రాష్ట్రంలో ఉన్న 9 లక్షల మంది ప్రయివేటు టీచర్లు, లెక్చరర్లకు గౌరవ వేతనం ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంఐఎం పార్టీ నాయకుడు మస్తాన్ వలి దీక్ష ప్రారంభించారు. ఈ రోజు...
Slider గుంటూరు

షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS
కరోనా నిబంధనలు పాటించకుండా కొందరు వ్యాపారులు రహస్యంగా వ్యాపారం చేస్తున్నారు. బయటి షట్టర్లు మూసి ఉంటున్నాయి కానీ లోపల వ్యాపారం జరుగుతూనే ఉన్న సంఘటనలు గుంటూరు జిల్లా నకిరేకల్లు మండలంలో జరుగుతున్నాయి. దాంతో కరోనా...
Slider గుంటూరు

కరోనా వ్యాప్తిపై అవగాహనతో ప్రజలు మెలగాలి

Satyam NEWS
కోవిడ్ వ్యాప్తి, దాని నివారణ చర్యలపై ప్రజలు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. రోడ్ సేఫ్టీ ఎన్జీవో వారు కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవలసిన...
Slider గుంటూరు

దేవుడి సొమ్ములు అమ్మఒడికి మళ్లిస్తారా?

Satyam NEWS
అమ్మఒడి పథకానికి మళ్లించిన నిధులను తిరిగి దేవాదాయ శాఖ జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన  సీఎం జగన్​ మోహన్ రెడ్డి కి...
Slider గుంటూరు

మునిసిపల్ కార్మికుల డిమాండ్లకు టీడీపీ సంఘీభావం

Satyam NEWS
మునిసిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. నరసరావుపేట మున్సిపల్ ఆఫీసులో కాంట్రాక్ట్ బేసిక్ కార్మికుల...