సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతిలోనే కొనసాగిస్తాను అని చెప్పిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల తరువాత మాటా మార్చారని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్...
కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. కరోనా మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం ఒక్క ప్రయత్నం...
గుంటూరు జిల్లా నరసరావుపేట లో కరోనా దెబ్బకు బెంబేలెత్తుతున్న ప్రజలు టెస్టుల కోసం క్యూ కట్టారు. నరసరావుపేటలోని మహాత్మాగాంధీ హాస్పిటల్ వద్ద COVID-19 టెస్టు లకై ఈ రోజు బారులు తీరారు. ఇది ఒక...
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు జరిపిన స్వాబ్ టెస్టులో భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. సత్తెనపల్లి...
రాష్ట్రంలో ఉన్న 9 లక్షల మంది ప్రయివేటు టీచర్లు, లెక్చరర్లకు గౌరవ వేతనం ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంఐఎం పార్టీ నాయకుడు మస్తాన్ వలి దీక్ష ప్రారంభించారు. ఈ రోజు...
కరోనా నిబంధనలు పాటించకుండా కొందరు వ్యాపారులు రహస్యంగా వ్యాపారం చేస్తున్నారు. బయటి షట్టర్లు మూసి ఉంటున్నాయి కానీ లోపల వ్యాపారం జరుగుతూనే ఉన్న సంఘటనలు గుంటూరు జిల్లా నకిరేకల్లు మండలంలో జరుగుతున్నాయి. దాంతో కరోనా...
కోవిడ్ వ్యాప్తి, దాని నివారణ చర్యలపై ప్రజలు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. రోడ్ సేఫ్టీ ఎన్జీవో వారు కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవలసిన...
అమ్మఒడి పథకానికి మళ్లించిన నిధులను తిరిగి దేవాదాయ శాఖ జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డి కి...
మునిసిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. నరసరావుపేట మున్సిపల్ ఆఫీసులో కాంట్రాక్ట్ బేసిక్ కార్మికుల...