30.2 C
Hyderabad
May 17, 2024 14: 42 PM

Category : ఆంధ్రప్రదేశ్

Slider విజయనగరం

స్వామి శ్రీ రామానంద యోగజ్ఞానాశ్రమంలో “అపర వాల్మీకి” జయంతి…!

Bhavani
సిధ్ధ సమాజ వ్యవస్థాపకులు, ఘోర తపస్వి…తమిళనాడు రాష్ట్రం పళినిలో సమాధి పొందిన స్వామి శ్రీ శివానంద పరమహంసల వారి జయంతి కార్యక్రమం….ఏపీలో ని విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలసలో కడు వైభవంగా నిర్వహించారు…...
Slider కృష్ణ

కేంద్రం నిర్ణయంతో అడకత్తెరలో ఆంధ్రప్రదేశ్

Bhavani
అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. ఇటీవలే జీఎస్టీ వాటాగా ఇచ్చిన నిధులలో రూ.982 కోట్లను కేంద్ర ప్రభుత్వం తిరిగి తీసేసుకుంది. పాత బకాయిల కింద...
Slider శ్రీకాకుళం

ఈ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తోంది

Bhavani
రాష్ట్రంలో పేదరికంలో ఉండకూడదని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రమాణాలు కలిగిన జీవన విధానం కల్పించాలని, అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్...
Slider అనంతపురం

చిన్న విషయంలో కత్తులతో దాడి: మహిళ మృతి

Bhavani
సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో దారుణం జరిగింది. ఒక చిన్న విషయంలో పద్మావతి అనే మహిళ పై కత్తులతో రాడ్లతో దాడి చేశారు. కదిరి మశానం పేట లో తమ ఇంటి వద్ద వాషింగ్...
Slider విజయనగరం

విద్యల నగరంలో పిల్లలతో ముష్ఠెత్తుకుంటున్న గర్భిణులు

Satyam NEWS
“కోటి విద్యలు కూటి కోసం…పూటే గడవని ముష్టి జీవితం..” అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ,ఏఎన్నార్ నటించిన “మిస్సమ్మ”..చిత్రం లోని పాట అది. సరిగ్గా ఈ ఏండ్రాయిడ్ కాలంలో ఆ విధంగా నే కొందరు  పబ్బం గడుపుకుంటున్నారు....
Slider పశ్చిమగోదావరి

అనర్హుడికి ఇంటి పట్టా రద్దు చేయించిన ఆర్ డి ఓ

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం పంచాయతీ దుర్గమ్మ కాలనిలో  నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ జూనియర్ విద్యుత్ లైన్ మెన్  జగనన్న లేవుట్ లో ఇంటి స్థలం పొందడానికి అనర్హుడని అతని భార్య పేరును...
Slider గుంటూరు

అంబేద్కర్ చేసిన పోరాటం వెలకట్టలేనిది: కంచర్ల కాశయ్య

Satyam NEWS
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిరంతరం పేద ప్రజలు, దళితుల అభివృద్ధి కోసం పోరాటం చేశారని సీపీఐ తాడేపల్లి ప్రాంత కార్యదర్శి కంచర్ల కాశయ్య అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా మంగళవారం తాడేపల్లి కార్పొరేషన్ కార్యాలయం...
Slider గుంటూరు

భూ వివాదాలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

Bhavani
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణంలోని భువన...
Slider నెల్లూరు

వి ఎస్ యూ ఎన్ ఎస్ ఎస్  వాలంటీర్లకు ఉపకులపతి అభినందనలు

Satyam NEWS
ఎన్ ఎస్ ఎస్  వాలంటీర్లు  విశ్వవిద్యాలయం, జిల్లా  పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి యం సుందరవల్లి అన్నారు. గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విశ్వవిద్యాలయం...
Slider కడప

దివ్యాంగుల ప్రగతికి వరం ఉపకరణాలు

Satyam NEWS
దివ్యాంగులు తమ పనులు తాము చేసుకోవడానికి ఉపకరణాలు దోహదపడతాయని సమగ్ర శిక్ష జిల్లా సమ్మిళిత విద్య సమన్వయకర్త దశరధరామిరెడ్డి పేర్కొన్నారు.అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ని భవిత సెంటర్ ఆవరణంలో మంగళవారం దివ్యాంగులకు ఉచిత...