భూ వివాదాలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణంలోని భువన...