మరో వూహాన్ లా మారిన తూర్పుగోదావరి జిల్లా
రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుపోతున్నాయని, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల నమోదులో గత పది రోజులుగా మొదటి స్థానంలో ఉంటుందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి...