28.2 C
Hyderabad
May 24, 2025 09: 43 AM
Slider నెల్లూరు

చెరువులో భార్యాభర్త మృతదేహాలు లభ్యం

#Atmakur Deaths

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చెరువులో భార్యాభర్తల మృతదేహాలు లభ్యం అయ్యాయి. వీరిద్దరూ అనంతసాగరం మండలం రేవూరు గ్రామానికి చెందిన వంగవరగు నారాయణ రెడ్డి (60), స్వర్ణ (58) దంపతులు గా గుర్తించారు.

అగ్ని మాపక దళ సిబ్బంది మృతదేహాలను వెలికి తీశారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

అయితే వీరు ఎందుకు మరణించింది తెలియలేదు. పోలీసులు కేసు ను అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

సంగారెడ్డిలో రాలిపోయిన మరో ఆర్టీసీ కార్మికుడి ప్రాణం

Satyam NEWS

సోమలింగేశ్వరాలయంలో ఐ‌టి కమిషనర్ జీవన్ లాల్ ప్రత్యేక పూజలు

Murali Krishna

పాకిస్తాన్ కు నిలిచిపోయిన అంతర్జాతీయ ద్రవ్య నిధి సాయం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!