37.2 C
Hyderabad
April 26, 2024 21: 15 PM
Slider నెల్లూరు

చెరువులో భార్యాభర్త మృతదేహాలు లభ్యం

#Atmakur Deaths

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చెరువులో భార్యాభర్తల మృతదేహాలు లభ్యం అయ్యాయి. వీరిద్దరూ అనంతసాగరం మండలం రేవూరు గ్రామానికి చెందిన వంగవరగు నారాయణ రెడ్డి (60), స్వర్ణ (58) దంపతులు గా గుర్తించారు.

అగ్ని మాపక దళ సిబ్బంది మృతదేహాలను వెలికి తీశారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

అయితే వీరు ఎందుకు మరణించింది తెలియలేదు. పోలీసులు కేసు ను అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

దర్శకుడుగా వస్తున్న కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి

Satyam NEWS

దుర్గమ్మ సన్నిధిలో రాజకీయ రాక్షసులు

Satyam NEWS

తొలితరం ఉద్యమకారుడు చిరంజీవిని పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Satyam NEWS

Leave a Comment