అర్ధరాత్రి కస్తూరిబా గాంధీ విద్యార్థినులను పరామర్శించిన మంత్రి
అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం వసతి గృహంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘటన విషయం తెలిసిన వెంటనే మంత్రి కే.వి.ఉషాశ్రీచరణ్ హుటాహుటిన అక్కడకు వెళ్లారు. అనంతపురం జిల్లా...