39.2 C
Hyderabad
May 4, 2024 21: 23 PM

Category : ఆంధ్రప్రదేశ్

Slider నెల్లూరు

విక్రమ సింహపురి డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

Satyam NEWS
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలో 17-08-2020 తేదీ నుండి జరగవలసిన డిగ్రీ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ వాయిదా వేస్తున్నట్లు...
Slider గుంటూరు

దోచుకుంటున్న ప్రయివేటు ఆసుపత్రులు

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట లో వున్న ప్రెవేట్ కోవిడ్ సెంటర్స్ వారు అధిక ఫీజులు వసూలు చేస్తున్నా అధికారులు పటించుకోవడం లేదు. దీనికి నిరసన గా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఐఎం నాయకులు...
Slider శ్రీకాకుళం

త్రిశంకు స్వర్గంలో శ్రీకాకుళం జిల్లా కే.జీ.బీ.వీ అధ్యాపకులు

Satyam NEWS
శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు లో గత ఏడాది 2019/2020 విద్యాసంవత్సరంలో కేజీబీవీ ఇంటర్మీడియట్ కళాశాలలో 20 మంది అధ్యాపకులు జీవితాలు త్రిశంకు స్వర్గంలో పడ్డారు. గత సంవత్సరంలో ఈ అధ్యాపకులు ఒప్పంద...
Slider నెల్లూరు

చెరువులో భార్యాభర్త మృతదేహాలు లభ్యం

Satyam NEWS
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చెరువులో భార్యాభర్తల మృతదేహాలు లభ్యం అయ్యాయి. వీరిద్దరూ అనంతసాగరం మండలం రేవూరు గ్రామానికి చెందిన వంగవరగు నారాయణ రెడ్డి (60), స్వర్ణ (58) దంపతులు గా గుర్తించారు. అగ్ని మాపక...
Slider అనంతపురం

భారీ ఎత్తున కర్ణాటక మద్యం స్వాధీనం

Satyam NEWS
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో దాదాపుగా 3లక్షల విలువగల కర్ణాటక మద్యం దొరికింది. మద్యం తో పాటు ఒక కారు 5 గురు వ్యక్తులకు పోలీసులు అరెస్ట్ చేశారు.వీరంతా కర్ణాటక పగోడా వద్ద నుండి...
Slider విశాఖపట్నం

విశాఖ పోర్టు ట్రస్ట్ లో స్వల్ప అగ్ని ప్రమాదం

Satyam NEWS
ఇటీవల పారిశ్రామిక ప్రమాదాలకు నిలయంగా మారిన విశాఖపట్నంలో మరో ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వెస్ట్ క్యు 5 బెర్త్ లో కోస్టల్ షిప్పింగ్ బోట్ లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది....
Slider చిత్తూరు

రూ.3,200 కోట్ల తో టీటీడీ వార్షిక బడ్జెట్

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ రూ.3,200 కోట్లుగా ముఖ్య కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల జీతాల కోసం రూ.1,350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు...
Slider పశ్చిమగోదావరి

Atrocious: కరోనా పేషంట్లకు ఇక్కడ స్మశానమే దిక్కు

Satyam NEWS
కరోనా సోకగానే ఏం చేయాలి? ఐసోలేషన్ లోకి వెళ్లాలి లేదా క్వారంటైన్ ఆసుపత్రికి వెళ్లాలి. అక్కడ మందులు వాడాలి. బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. శ్వాస సంబంధిత ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఆంధ్రప్రదేశ్...
Slider గుంటూరు

స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదం పై చదలవాడ దిగ్భ్రాంతి

Satyam NEWS
స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనపై టీడీపీ నేత, నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పది మంది వరకూ మృతి చెందడంపై ఆయన ఆవేదన...
Slider కృష్ణ

కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి

Satyam NEWS
విజయవాడ లోని స్వర్ణ ప్యాలెస్‍లో జరిగిన భారీ అగ్ని ప్రమాదఘటనలో తొమ్మిది మంది కరోనా రోగులు మృతి చెందారు. తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. ప్రభుత్వ అనుమతితోనే స్వర్ణ ప్యాలెస్‍ను రమేష్...