ప్రస్తుత పరిస్థితులలో ప్రజల ప్రాణాలు కాపాడేది మాస్క్ లే కానీ పోలీసులు కాదని పశ్చిమగోదావరిజిల్లా దెందులూరు మండలం భీమడోలు సి ఐ సుబ్బారావు అన్నారు. ప్రజల ప్రాణాలపై కోవిడ్ దాడి రోజు రోజుకు పెరుగుతుందని...
కరోనా నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో ఒక అమానవీయ సంఘటన జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదపేటలోని ఓ ఇంట్లో కుమారుడితో అద్దెకు ఉంటున్న మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆమె...
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ పశ్చిమ గోదావరి జిల్లాలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజా సంరక్షణ కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆంక్షలు విధించారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులలో, బహిరంగ ప్రదేశాలలో...
పశ్చిమగోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడి ఎన్నిక పై రాష్ట్ర హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని పశ్చిమగోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు తెలిపారు. ఈ కారణంగా...
పశ్చిమ గోదావరిజిల్లాలో లక్షలాది రూపాయలతో నిర్మించిన కంపోస్టు షెడ్ లు మందు బాబులకు అడ్డాలుగా మాఋతున్నాయి. పంచాయతీలలో తడి చెత్త.పొడి చెత్త ను గ్రీన్ వెహికల్ ద్వారా ఊరికి దూరంగా నిర్మించిన కంపోస్టు షెడ్...
ఏలూరు పోలీసులు తక్షణమే స్పందించడంతో అదృశ్యం అయిన ఒక పిల్లవాడు క్షేమంగా తిరిగి వచ్చాడు. అదీ కూడా కొన్ని గంటల్లోనే అదృశ్యమైన బాలుడిని పట్టుకోవడం కూడా ఒక ప్రత్యేకత. ఏలూరు టూ టౌన్ పోలీస్...
పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని టిడిపి నాయకులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు.తె లుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కు జిల్లాలో ని నగరాలలో, పట్టణాలలో,...
తాగిన మత్తులో భార్యనే హత్య చేశాడో భర్త. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం లో ఈ దారుణం జరిగింది. అవిడి త్రినాథ్ అనే వ్యక్తి కొద్ది కాలం కిందట కుమారి (22)...
ఇటీవల జరిగిన పంచాయితీ, మునిసిపాలిటీ ఎన్నికలలో గెలిచిన వైశ్య నేతలను ఆర్యవైశ్య సంఘం సన్మానించింది. పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సర్వసభ్య సమావేశం ఆదివారంనాడు దేవరపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగింది. కోనా శ్రీనివాసరావు అధ్యక్షత...
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మానవత్వం చాటుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి గురు కుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి అభినయ్ 4రోజులు గా జ్వరంతో...