ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదని రాష్ట్ర గృహనిర్మాణశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి స్పష్టం చేశారు. శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో...
ఏలూరు జిల్లా లో రోజురోజుకూ రాజకీయ వలసలు పెరిగిపోతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు వై సి పి కి చెందిన రాజకీయ ప్రముఖులు చాలా వరకు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు తమ పదవులు కాపాడుకునేందుకు...
ఇటీవల జరిగిన పంచాయితీ, మునిసిపాలిటీ ఎన్నికలలో గెలిచిన వైశ్య నేతలను ఆర్యవైశ్య సంఘం సన్మానించింది. పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సర్వసభ్య సమావేశం ఆదివారంనాడు దేవరపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగింది. కోనా శ్రీనివాసరావు అధ్యక్షత...
మాగంటి బాబు కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారంనాడు ఆయన ఏలూరులో మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబాన్ని పరామర్శించారు. మాగంటి బాబు తనయుడు మాగంటి రాంజీ...