31.7 C
Hyderabad
May 2, 2024 08: 21 AM
Slider పశ్చిమగోదావరి

ప్రజల ప్రాణాలు కాపాడేది పోలీసులు కాదు మాస్కులే

#WGPolice

ప్రస్తుత పరిస్థితులలో ప్రజల ప్రాణాలు కాపాడేది మాస్క్ లే కానీ పోలీసులు కాదని పశ్చిమగోదావరిజిల్లా దెందులూరు మండలం భీమడోలు సి ఐ సుబ్బారావు అన్నారు. 

ప్రజల ప్రాణాలపై కోవిడ్ దాడి రోజు రోజుకు పెరుగుతుందని అన్నారు. ఇటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరు బాధ్యతగా మాస్క్ ధరించేలా చూడడం పోలీస్ విధులలో ఒక భాగమని దెందులూరు ఎస్ ఐ రామ్ కుమార్ తెలిపారు.

గురువారం మండల పరిధిలోని సోమవరపాడు గ్రామం లో  ఎస్ ఐ రామ్ కుమార్ తో కలిసి భీమడోలు సి ఐ సుబ్బారావు మాస్క్ ధరించడం తప్పని సరి అని మాస్క్ పెట్టని వారిని గుర్తించి  మాస్క్ ఆవశ్యకత వివరించి వారి తో   వెంటనే   మాస్క్ ధరింప జేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేశారు.

Related posts

డేంజర్ డేంజర్: వామ్మో ఎర్రగడ్డ నిండిపోతున్నది

Satyam NEWS

తోపుడు బండి అందజేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

Satyam NEWS

సీపీఐ ముప్పాళ్ళ అరెస్ట్

Sub Editor

Leave a Comment