న్యూఢిల్లీ లో రెండు రోజుల పాటు జరిగిన 33వ,జాతీయ ఐ ఎన్ టి యు సి ప్లీనరీ సమావేశంలో జరిగిన ఎన్నికలలో ఏకగ్రీవంగా జాతీయ ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడుగా డాక్టర్...
ఏపీ నూతన గవర్నర్గా జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్భవన్లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్...
ఐటీ అధికారుల పేరు చెప్పి గుంటూరులో ఘరానా మోసానికి పాల్పడ్డారు నిందితులు. బాధితుల కథనం ప్రకారం.. నగరంలోని పాత గుంటూరు ప్రగతి నగర్లో నివాసం ఉంటున్న యర్రంశెట్టి కల్యాణి ఇంటికి కారులో ముగ్గురు వ్యక్తులు...
కేంద్ర మాజీ, టీడీపీ పోలిట్ బ్యూరో నేతృత్వంలో సమావేశం…! ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై ప్రతిపక్ష టీడీపీ చర్చలు నిర్వహిస్తోంది.అందులో భాగంగా విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లాలో ఆ...
శ్రీశైలం వెళ్లే వాహనాలకు రాత్రి వేళల్లో ప్రయాణం నిషేదిస్తున్నట్లు దోర్నాల ఫారెస్ట్ రేంజర్ విశ్వేశ్వరరావు తెలిపారు. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు వాహనాలను నిషేధించడం జరుగుతుందన్నారు. ఇటీవల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా...
గ్రేటర్తో పాటు శివారు మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కల బెడదను నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం...
రాష్ట్ర నూతన గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ను కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నెల 24వ తేదీన గవర్నర్గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు...
రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ ఆరాచక, విధ్వంసకర పాలనలో ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన నేడు ఒక బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు రాసిన...
విజయనగరం జిల్లా ఆర్మ్డ్ రిజర్వు పోలీసులకు ప్రతీ ఏడాది నిర్వహించే 15 రోజుల పునశ్చరణ తరగతులను ఈ నెల 21 నుండి మార్చి 7 వరకు నిర్వహించనున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు....
కొల్లాపూర్ రేంజ్ అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరక్టర్ క్షితిజ నేడు పలు సూచనలు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అటవీ శాఖ...