ఏపీ గవర్నర్గా ప్రమాణం చేసిన జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్
ఏపీ నూతన గవర్నర్గా జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్భవన్లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్...