రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక ,వారసత్వ, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో’ ఫ్లై హై టూరిజం’ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్...
రెవిన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలని ఖమ్మం అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ అన్నారు. ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తహశీల్దార్లతో రెవిన్యూ సంబంధ విషయాలపై అదనపు కలెక్టర్ సమీక్ష...
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధికి అదనంగా మరో రూ.500కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొండగట్టు పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష...
శాసనమండలి ఎన్నికల్లో నవతరంపార్టీ పోటీ చేస్తుందని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థులు, ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థులు వివరాలు పరిశీలించి అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.3...
షాదీముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 98-చెక్కులకు రు.98 లక్షలు ఇంటింటికీ మోటార్ సైకిల్ పై స్వయంగా వెళ్లి లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఖమ్మం...
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సిబిఐటి) ఈ రోజు భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక ప్రధాన ఆర్ డి సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్...
అసెంబ్లీ సమావేశాల్లో ధరణి పోర్టల్ వల్ల రైతులు ఇబ్బందులు పడటం లేదన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. వ్యాఖ్యలపై స్పందించాలని విలేకరుల ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కేటీఆర్.....
తెలంగాణలో స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిచింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు జరిగే సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. ప్రస్తుత షెడ్యూల్...
ఈ నెల 18న మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం 2427 ప్రత్యేక బస్సులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు ఈ...
కేంద్రంపై బురద జల్లేందుకు అసెంబ్లీని వాడుకున్నారని కేసీఆర్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత బడ్జెట్లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. కేంద్రాన్ని విమర్శించిన కేసీఆర్...