పట్టాభి పై కృష్ణా జిల్లా ఎస్ పి తీవ్ర వ్యాఖ్యలు
ఎటువంటి దురుద్దేశాలు లేకపోతే పట్టాభి మూడు వాహనాల నిండా మనుషులతో గన్నవరం ఎందుకు వచ్చాడు? అని కృష్ణ జిల్లా ఎస్.పి జాషువా ప్రశ్నించారు. గన్నవరం పరిణామాలపై ఆయన వ్యాఖ్యలు చేస్తూ పట్టాభిని పోలీసులు కొట్టారు...