శ్రీశైలం వెళ్లే వాహనాలకు రాత్రి వేళల్లో ప్రయాణం నిషేదిస్తున్నట్లు దోర్నాల ఫారెస్ట్ రేంజర్ విశ్వేశ్వరరావు తెలిపారు. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు వాహనాలను నిషేధించడం జరుగుతుందన్నారు. ఇటీవల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 11 నుంచి 21 వరకు శ్రీశైలం వెళ్లే వాహనాలకు 24 గంటలు రాకపోకలకు అటవీశాఖ అనుమతినిచ్చింది. అయితే ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు ముగియడంతో ఈ నిషేధం యధావిధిగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
previous post