31.2 C
Hyderabad
May 18, 2024 18: 01 PM

Category : కరీంనగర్

Slider కరీంనగర్

కరీంనగర్ లో  అత్యంత వైభవంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి ఆలయం

Satyam NEWS
నేడు అమరావతిలో నిర్మాణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ కుమార్, నమస్తే తెలంగాణ సీఎండీ దామోదరరావు,  టీటీడీ తెలంగాణ అడ్వైజరీ కమిటీ...
Slider కరీంనగర్

తెలంగాణ ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలనేదే కేసీఆర్ లక్ష్యం

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్ రూరల్ మండలం    ...
Slider కరీంనగర్

పేదింట్లో కల్యాణలక్ష్మి కాంతులు తెలంగాణ ప్రత్యేకం

Satyam NEWS
తెలంగాణ సర్కారు నిరుపేద కుటుంబాలకు కళ్యాణలక్ష్మి అందజేస్తూ అండగా ఉంటుందని శిశు సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నేడు హుజురాబాద్ సాయి రూప గార్డెన్ లో నియోజకవర్గంలోని పలు మండలాలకు...
Slider కరీంనగర్

రైతుకు ఇబ్బందులు ఉండొద్దనేదే ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS
రాష్ట్ర వ్యాప్తంగా 3381 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం వేరే ఏ రాష్ట్రంలో తెలంగాణ మాదిరి పంటలు పండటం లేదని, కరెంటు, నీళ్లు, మౌలిక వసతులు లేవని, ఇవన్నీ సమకూర్చే గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటివారు...
Slider కరీంనగర్

కే ఏ పాల్ పై టిఆర్ఎస్ కార్యకర్తల దాడి

Satyam NEWS
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి సిరిసిల్ల సమీపంలో కి చేరుకున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ పై దాడి జరిగింది.రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దులో...
Slider కరీంనగర్

తెలంగాణ ప్రజలపై విషం చిమ్ముతున్న కిషన్ రెడ్డి

Satyam NEWS
బాధ్యత గల కేంద్ర మంత్రి పదవిలో ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలపై, రాష్ట్రంపై, ప్రభుత్వం విషం చిమ్మేలా మాట్లాడటం అన్యాయమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీయాలని, వ్యాపారుల...
Slider కరీంనగర్

బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడమే కెసిఆర్ సంకల్పం

Satyam NEWS
విద్య ,వైద్యారంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  పెద్దపీట వేస్తుందని, బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్...
Slider కరీంనగర్

దుర్షేడ్ లో ధాన్యం కొనుగోలు సంబరాలు

Satyam NEWS
తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ కరీంనగర్ జిల్లాలోని  దుర్షేడ్  గ్రామంలో రైతులు సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్  కటౌట్ లకు పాలాభిషేకం నిర్వహించారు. బుధవారం...
Slider కరీంనగర్

తెలంగాణ పై వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం

Satyam NEWS
తెలంగాణ పై ప్రేమ ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లో నేడు రైతు నిరసన దీక్షలో పాల్గొన్న మంత్రి...
Slider కరీంనగర్

బాబు జగ్జీవన్ రామ్ వాల్ పోష్టర్ ఆవిష్కరణ

Satyam NEWS
ఒకవైపు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే… మరోవైపు సామాజిక సమానత్వం కోసం… అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగుని పోరాటం సాగించిన రాజకీయ… సామాజిక విప్లవ యోధుడు స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ అని...