40.2 C
Hyderabad
April 29, 2024 17: 37 PM
Slider కరీంనగర్

దుర్షేడ్ లో ధాన్యం కొనుగోలు సంబరాలు

#gangulakamalakar

తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ కరీంనగర్ జిల్లాలోని  దుర్షేడ్  గ్రామంలో రైతులు సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్  కటౌట్ లకు పాలాభిషేకం నిర్వహించారు.

బుధవారం గ్రామంలోని వరి పొలంలో అభిషేకం నిర్వహించి అసలైన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని నినాదాలు చేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను నట్టేట ముంచాలని చూస్తే సీఎం కేసీఆర్ ప్రతి గింజలు తామే ఉంటామని ప్రకటించి మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించారన్నారు.

Related posts

గ‌రుడ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప సాక్షాత్కారం

Satyam NEWS

ఇసుక అక్రమ రవాణా పాల్పడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే

Satyam NEWS

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పరిశీలన

Satyam NEWS

Leave a Comment