సీఎం కేసీఆర్ పై 100 నామినేషన్లు వేస్తే ఓట్లు చీలుతాయి తప్ప కేసీఆర్ ను ఓడించలేరని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ అన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో...
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే తానే ధర్నాకు దిగుతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై జిల్లా కలెక్టర్ ను కెఏ పాల్ కలిశారు....
రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు ఇరు రాష్ఠ్రాలను దోచుకుతింటున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు విజయనగరం వచ్చిన ఆయన మీడియా తో మాట్లాడారు. విజయనగరం రావడం చాలా...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి సిరిసిల్ల సమీపంలో కి చేరుకున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ పై దాడి జరిగింది.రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దులో...
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరెస్ తక్షణమే రాజీనామా చెయ్యాలని ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు కె.ఏ.పాల్ డిమాండ్ చేశారు. నిజంగా యుద్ధం జరగడం లేదని అది కేవలం వదంతి మాత్రమేనని ఆయన చెప్పడం...
జగన్ ప్రభుత్వం తనను చంపేసేందుకు కుట్రలు చేస్తోందని ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలనే...
టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఏపీలో...
జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో హిందూ మతంపైనా హిందూ దేవాలయాల పైనా హిందూ మతవాదులపైనా ఒక క్రమపద్ధతిలో దాడి జరుగుతోందా అన్న అనుమానం రేకెత్తుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భూముల వేలం...
జనసేన పార్టీ బీజేపీతో జతకట్టడాన్ని ప్రముఖ మత ప్రబోధకుడు, ప్రశా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే ఏ పాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. మత తత్వ బిజెపితో జనసేన కలిసి పని చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్...