29.7 C
Hyderabad
May 4, 2024 04: 40 AM

Tag : K A Paul

Slider నిజామాబాద్

ధరణీ పోర్టల్ ద్వారా 12 లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్

Satyam NEWS
సీఎం కేసీఆర్ పై 100 నామినేషన్లు వేస్తే ఓట్లు చీలుతాయి తప్ప కేసీఆర్ ను ఓడించలేరని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ అన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో...
Slider నిజామాబాద్

మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే నేనే ధర్నాకు దిగుతా

Satyam NEWS
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే తానే ధర్నాకు దిగుతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై జిల్లా కలెక్టర్ ను కెఏ పాల్ కలిశారు....
Slider ముఖ్యంశాలు

దోచుకుతింటున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Satyam NEWS
రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు ఇరు రాష్ఠ్రాలను దోచుకుతింటున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు విజయనగరం వచ్చిన ఆయన మీడియా తో మాట్లాడారు. విజయనగరం రావడం చాలా...
Slider కరీంనగర్

కే ఏ పాల్ పై టిఆర్ఎస్ కార్యకర్తల దాడి

Satyam NEWS
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి సిరిసిల్ల సమీపంలో కి చేరుకున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ పై దాడి జరిగింది.రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దులో...
Slider జాతీయం

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి రాజీనామా చేయాలి

Satyam NEWS
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరెస్ తక్షణమే రాజీనామా చెయ్యాలని ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు కె.ఏ.పాల్ డిమాండ్ చేశారు. నిజంగా యుద్ధం జరగడం లేదని అది కేవలం వదంతి మాత్రమేనని ఆయన చెప్పడం...
Slider విశాఖపట్నం

నన్ను చంపేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది

Satyam NEWS
జగన్ ప్రభుత్వం తనను చంపేసేందుకు కుట్రలు చేస్తోందని ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలనే...
Slider ముఖ్యంశాలు

వైఎస్ జగన్ వ్యవహార శైలిపై కేఏ పాల్ ఆగ్రహం

Satyam NEWS
టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఏపీలో...
Slider సంపాదకీయం

రఘురాముడిపై పాల్ ను ప్రయోగించింది ఎవరు?

Satyam NEWS
జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో హిందూ మతంపైనా హిందూ దేవాలయాల పైనా హిందూ మతవాదులపైనా ఒక క్రమపద్ధతిలో దాడి జరుగుతోందా అన్న అనుమానం రేకెత్తుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భూముల వేలం...
Slider ఆంధ్రప్రదేశ్

నాన్ సెన్స్: బిజెపితో కలిసిన పవన్ పై పాల్ చిందులు

Satyam NEWS
జనసేన పార్టీ బీజేపీతో జతకట్టడాన్ని ప్రముఖ మత ప్రబోధకుడు, ప్రశా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే ఏ పాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. మత తత్వ బిజెపితో జనసేన కలిసి పని చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్...