30.7 C
Hyderabad
April 29, 2024 04: 45 AM

Tag : Paddy Procrurment

Slider కరీంనగర్

రైతులకు సంపూర్ణంగా ధాన్యం డబ్బుల బదిలీ

Satyam NEWS
నేటి వరకు ధాన్యం కొనుగోలు చేసి ఓపిఎంఎస్ లో నమోదైన ప్రతి రైతుకు డబ్బులను బదిలీ చేశామన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నేడు 1500 కోట్లను ఏకమత్తంగా విధాలు చేయడంతో...
Slider ప్రత్యేకం

తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి ధాన్యం కొనుగోళ్లు

Satyam NEWS
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రేపటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర మంత్రులు టి.హరీష్ రావు, గంగుల కమలాకర్ , ఎస్. నిరంజన్ రెడ్డిలు ప్రకటించారు. ఇందుకు సంబంధించి...
Slider ఖమ్మం

ధాన్యం సేకరణకు ఏర్పాట్ల

Murali Krishna
వచ్చే రబీ సిజన్‌ ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ ఎన్‌.మధుసూధన్‌ ఏజెన్సీ బాధ్యులకు సూచించారు.   ఐడిఓసి సమావేశ మందిరంలో పౌరసరఫరాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్‌, సహకార శాఖ అధికారులతో ...
Slider కరీంనగర్

సజావుగా వానాకాలం ధాన్యం కొనుగోళ్లు పూర్తి

Satyam NEWS
7024 కొనుగోలు కేంద్రాల ద్వారా 13,750 కోట్ల విలువ గల 64.30 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ముగిసిందని, ముఖ్యమంత్రి కేసీఆర్...
Slider ఖమ్మం

కొనుగోలు ప్రక్రియ వేగంగా చేయాలి

Murali Krishna
ధాన్య సేకరణ కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను వేగం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో ధాన్యo సేకరణ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ...
Slider ఖమ్మం

ధాన్యం కొనుగోళ్ళు వేగంగా జరగాలి

Murali Krishna
ధాన్య సేకరణ కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో ధాన్యo సేకరణ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ...
Slider హైదరాబాద్

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ పై చిత్త శుద్ధి లేదు: రాగిడి లక్ష్మారెడ్డి

Satyam NEWS
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలకు చిత్త శుద్ధి లేదనీ ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
Slider కరీంనగర్

తెలంగాణ పై వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం

Satyam NEWS
తెలంగాణ పై ప్రేమ ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లో నేడు రైతు నిరసన దీక్షలో పాల్గొన్న మంత్రి...
Slider నల్గొండ

తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రం కోనుగోలు చేయాలి

Satyam NEWS
తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రం కోనుగోలు చేయాలిప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని ఎంపిపి గూడెపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల పరిధిలోని...
Slider నిజామాబాద్

యాసంగి వడ్లను పూర్తిగా కేంద్రమే కొనాలి

Satyam NEWS
యాసంగి వడ్లను కేంద్రమే కొనాలని కామారెడ్డి జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం డిమాండ్ చేసింది. కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శోభా రాజు అధ్యక్షతన నేడు సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా...