27.2 C
Hyderabad
May 18, 2024 22: 28 PM

Category : నిజామాబాద్

Slider నిజామాబాద్

షాదిముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Satyam NEWS
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే షాదిముబారక్ చెక్లను లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శనివారం  అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి కెసిఆర్...
Slider నిజామాబాద్

హసన్ పల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

Satyam NEWS
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం గునుకుల సహకార సంఘం పరిధిలోని హసన్పల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను జూకల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే ప్రారంభించారు. ముందుగా కార్మికులకు మాస్కులను అందించిన అనంతరం...
Slider నిజామాబాద్

కంప్లయింట్: తరుగు పేరుతో రైతును కొల్లగొడుతున్నారు

Satyam NEWS
వరి కొనుగోలు కేంద్రాలలో క్వింటాలుకు గతంలో  21/2 కిలోలు తరుగు తీసేవారని అయితేఇపుడు 5 కిలోల తరుగు తీస్తూ అది కాకుండా ఇంకా తాలు పేరు మీద క్వింటాలుకు అదనంగా 5 కేజీలు తీస్తున్నారని...
Slider నిజామాబాద్

గుట్కా కావాలా? నో ప్రాబ్లం ఈ గాడిదలు తెచ్చిస్తాయి

Satyam NEWS
బిచ్కుంద జుక్కల్ మండలం  కర్నాటక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంగా ఉంది. దీంతో పలు నిషేధిత గుట్కాలు పొగాకు ఉత్పత్తులు ఈ ప్రాంతం గుండా అక్రమంగా రవాణా చేయడానికి సులువుగా ఉంది .దీనికి తోడు కరోనా...
Slider నిజామాబాద్

కరోనా హెల్ప్: బిజెపి ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

Satyam NEWS
బిచ్కుంద  మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మూడు వందల మాస్కులను  ప్రజలకు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు పెరుగు కిష్టారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఉండాలన్నారు....
Slider నిజామాబాద్

గ్రీవెన్స్: తప్ప తాలు పేరిట కోత పెట్టడం సరికాదు

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని రైతులకు సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ  పిలుపు మేరకు ఈరోజు ఉదయం 10:00 ల నుండి సాయంత్రం 5:00 ల వరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వా...
Slider నిజామాబాద్

ట్రాజెడీ: గల్ఫ్ లొ సిద్దాపూర్ వాసి మృతి

Satyam NEWS
ఎంత ట్రాజెడీ అంటే అయినవాడు మరణించినట్లు తెలిసినా అక్కడకు వెళ్లలేరు. మృతదేహం అయినా చూద్దామంటే లాక్ డౌన్. ఇదీ భూమన్న అనే వ్యక్తి కుటుంబం ట్రాజెడీ స్టోరీ ఇది. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని...
Slider నిజామాబాద్

బండరెంజల్ గ్రామంలో పర్యటించిన మండల పరిషత్ అధికారి

Satyam NEWS
బిచ్కుంద మండలంలోని బండారెంజల్ గ్రామంలో మండల పరిషత్ అధికారి మహబూబ్ పర్యటించారు. కరోనా వైరస్ నేపథ్యంలో వాటి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై స్థానిక సర్పంచ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా...
Slider నిజామాబాద్

పేదలకు ఆహారం పంచుతున్న ప్రజా సంఘాలు

Satyam NEWS
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్  కారణంగా నిరుపేదలు, వలసకూలీలు ఆకలి తో అలమటించకూడదనే ఉద్దేశ్యం తో ప్రతిరోజూ నేషనల్ హైవే పై వెళ్తున్న వలసకూలీలకు, నిరుపేదలకు ఆహర పొట్లాలు అందిస్తున్నామని PYL రాష్ట్ర...
Slider నిజామాబాద్

నిరాశ్రయులకు అన్నదానం చేసిన బిచ్కుంద ఉపసర్పంచ్

Satyam NEWS
బిచ్కుంద మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులకు  నిరాశ్రయులకు నిరుపేదలకు యాచకులకు ప్రతి రోజు అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గురువారం  బిచ్కుంద ఉపసర్పంచ్ నాగరాజు తన వంతు సహకారంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీ...