38.2 C
Hyderabad
May 3, 2024 20: 44 PM

Tag : Paddy procurement centre

Slider నిజామాబాద్

తూకంలో తరుగుపై ధాన్యం రైతుల గగ్గోలు

Satyam NEWS
తూకంలో తరుగు తీయడం రైతుల పాలిట శాపంగా మారిందని భారతీయ జనతాపార్టీ ఆర్మూర్ ఇంచార్జ్ వినయ్ ఆరోపించారు. నుతుల శ్రీనివాస్ రెడ్డి తో కలిసి నేడు ఆయన మచ్చెర్ల ,కుదవంద్ పూర్,మాక్లూర్ గొట్టిముక్కుల గ్రామాలలో...
Slider నిజామాబాద్

తరుగు పేరుతో ధాన్యం ధర తగ్గించడం అన్యాయం

Satyam NEWS
తరుగు పేరుమీద రెండు కిలోల కడతా తీసుకోవడం దారుణమని సంచి వెయిట్ ఎంత ఉంటే అంతే తీసుకోవాలి గానీ రెండు కిలోలు తీసుకోవడం మంచి పద్ధతి కాదని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు...
Slider నిజామాబాద్

మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Satyam NEWS
బిచ్కుంద మండలంలోని  బండారెంజల్ గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రం, పుల్కల్ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, ఫథలాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను జూకల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే నేడు ప్రారంభించారు....
Slider నిజామాబాద్

హసన్ పల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

Satyam NEWS
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం గునుకుల సహకార సంఘం పరిధిలోని హసన్పల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను జూకల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే ప్రారంభించారు. ముందుగా కార్మికులకు మాస్కులను అందించిన అనంతరం...
Slider నిజామాబాద్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి వేముల

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజవర్గం వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడా గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాన్ని...
Slider నిజామాబాద్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపీ

Satyam NEWS
బిచ్కుంద మండలంలోని కథగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు భీంరావు బస్వంత్రావు పాటిల్, జూకల్ శాసనసభ్యులు హనుమంత్ షిండేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ...