28.7 C
Hyderabad
April 27, 2024 06: 10 AM
Slider నిజామాబాద్

కరోనా హెల్ప్: బిజెపి ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

BJP Masks

బిచ్కుంద  మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మూడు వందల మాస్కులను  ప్రజలకు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు పెరుగు కిష్టారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఉండాలన్నారు. సామాజిక దూరం పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ప్రధాన కార్యదర్శి పత్తి  రమేష్, పస్కే ప్రకాష్, గోనె గంగారాం, దయానంద్, దుబ్బ గంగాధర్, సంతోష్ రెడ్డి, లింగు రామ్, గోనె హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సారుకు అశ్రునివాళి

Satyam NEWS

మద్యం పై మందుబాబులకు తెలంగాణ సుంకo తగ్గింపు

Bhavani

కాప్రాలో అన్ని సౌకర్యాలు కలిగిన ఆసుపత్రి అందుబాటులోకి

Satyam NEWS

Leave a Comment