40.2 C
Hyderabad
May 5, 2024 15: 22 PM

Category : నిజామాబాద్

Slider నిజామాబాద్

కరోనా హెల్ప్: ఇఫ్కో ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పొతంగల్ సహకార  సంఘంలో ఇఫ్కో ఎరువుల కంపెనీ ఆధ్వర్యంలో విటమిన్ C  టాబ్లెట్లు,మాస్క్ లు  పంపిణి  చేశారు. ఇఫ్కో ఎరువుల కంపెనీ వారు అందజేసిన  100 మాస్కులు,విటమిన్ C...
Slider నిజామాబాద్

మెక్క గ్రామాన్ని సందర్శించిన అధికారులు

Satyam NEWS
బిచ్కుంద మండలంలోని మెక్క గ్రామాన్ని మండల పరిషత్ అధికారి  ఎంపిడి ఓ ఆనంద్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు...
Slider నిజామాబాద్

మాస్కులు ధరించని వారికి జరిమానా విధించిన అధికారులు

Satyam NEWS
బిచ్కుంద మండలంలో మండల కేంద్రంలో మాస్కులు ధరించకుండా తిరుగుతున్న పలువురిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి బారిన ప్రజలు పడకుండా భౌతిక దూరం పాటించి...
Slider నిజామాబాద్

భారీ ఎత్తున అక్రమ కలప దుంగలు స్వాధీనం

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌ మండలంలోని కారేపల్లి గ్రామంలో భారీ ఎత్తున కలప దొంగలు పట్టుబడ్డాయి. పంట పొలాల్లో దాచిపెట్టి అక్రమంగా రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన వీటిని అటవీశాఖ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ...
Slider నిజామాబాద్

పీఆర్‌‌టీయూ ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు పంపిణీ

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల పీఆర్‌‌టీయూ ఆధ్వర్యంలో మండలంలో లాక్ డౌన్ సందర్భంగాడ్యూటీ చేస్తున్న పోలీసు,రెవెన్యూ,హెల్త్ సిబ్బందికి,నిరుపేదలకు 120 భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆయా శాఖల అధికారులకు, ఎమ్మార్సీ సిబ్బందికి మీడియా రిపోర్టర్లకు...
Slider నిజామాబాద్

మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Satyam NEWS
బిచ్కుంద మండలంలోని  బండారెంజల్ గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రం, పుల్కల్ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, ఫథలాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను జూకల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే నేడు ప్రారంభించారు....
Slider నిజామాబాద్

70 ఏళ్లు అణచివేసినా తెలంగాణా నేడు దేశంలో నెం.1 రాష్ట్రం

Satyam NEWS
70 ఏళ్ల పాటు అణచివేసినా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఎదిగిందని బాన్సవాడ నియోజకవర్గ టీఆరెస్ పార్టీ ఇంచార్జి పోచారం సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆరు సంవత్సరాలు...
Slider నిజామాబాద్

పండుగలా కొనసాగిన టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

Satyam NEWS
బిచ్కుంద మండలంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి ఇరవై ఏళ్లు అయిన సందర్భంగా గ్రామ గ్రామానా పార్టీ అధ్యక్షులు తెరాస జెండాలను ఎగురవేసి పండగ ఉత్సవాలు నిర్వహించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో...
Slider నిజామాబాద్

అబద్ధాలు చెప్పడం కాదు మోడీతో వెయ్యి కోట్లు ఇప్పించు

Satyam NEWS
నిజామాబాద్ ఎంపీ అరవింద్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అబద్దాలతో ఒకసారి సక్సెస్ అయ్యాడు, ఇక ప్రజలు నమ్మరు అని మంత్రి అన్నారు. బాల్కనీలో నిలబడి...
Slider నిజామాబాద్

భక్తి శ్రద్ధలతో మహాత్మ బసవేశ్వరుని జయంతి వేడుకలు

Satyam NEWS
బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడిఒ కార్యాలయంలో మహాత్మ బస్వేశ్వరుని జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంపిపి అశోక్ పటేల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మ బసవేశ్వరుడు...