కరోన వైరస్ నేపథ్యంలో గత అయిదు నెలలుగా మెట్రో రైల్ నిలిపి వేశారు. ప్రజల అవసరాల దృష్ట్యా మళ్ళీ తిరిగి మెట్రోను ప్రారంభించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా ఈ రోజు...
బిచ్కుంద మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మూడు వందల మాస్కులను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు పెరుగు కిష్టారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఉండాలన్నారు....
బిచ్కుంద మండలంలోని కందర్పల్లి గ్రామంలో బిచ్కుంద సహకార సంఘం ఆధ్వర్యంలో సొసైటి చైర్మన్ బాలాజీ ఎంపిపి అశోక్ పటేల్ మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటి నుండి...