30.2 C
Hyderabad
May 17, 2024 14: 55 PM

Category : తెలంగాణ

Slider వరంగల్

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS
గత నాలుగు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సమత ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  భారీ ...
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూల్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా చంద్రకళ

Satyam NEWS
గురుపూజోత్సవం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు గా ఎన్నికైన జి హెచ్ ఎం మూలే చంద్రకళ కు మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలె కేశవులు అభినందనలు...
Slider ఖమ్మం

బాధితులకు భరోసా కల్పించేందుకే ప్రజా దివాస్

Satyam NEWS
బాధితులకు భరోసా కల్పించేందుకు ప్రజాదివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. ఫిర్యాదులోని వాస్తవ పరిస్థితులకు పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ప్రజా సమస్యల పరిష్కారం...
Slider కరీంనగర్

వర్షాల పై మంత్రి గంగుల అధికారులతో సమీక్ష..

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయని… రోడ్ల మీద నీళ్ళు నిలువకుండా చర్యలు చేపట్టాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కరీంనగర్...
Slider రంగారెడ్డి

మూడు పెళ్లిళ్లు చేసుకొని మోసం చేసిన పాస్టర్

Satyam NEWS
ఉప్పల్ లోని గాస్పల్ చర్చికు పాస్టర్ గా ఉన్న జోసఫ్ అలియాస్ సాధు మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గుర్ని మోసం చేసిన సంఘటన ఇది. టీవీ ఛానల్లో మత ప్రభోధకుడు గా పని చేస్తూ...
Slider మహబూబ్ నగర్

గెలిచిన వారి కన్నా.. ఓడిన వారే హైవే వంతెనపై పట్టు వదలలేదు..

Satyam NEWS
పార్టీలు ఏవైనా, ఆ పార్టీల ఎజెండాలు వేరైనా కానీ నాయకులకు సొంత ఎజెండాలు ఉండాలి.అవే  వారినీ నియోజకవర్గాల్లలో  చిరస్థాయిగా నిలబెడతాయి.అవకాశం వచ్చిందనీ  గంతులు వేస్తే ఒక్కసారికే బోల్తా పడతారు. పార్టీల బలం కాదు.క్యారెక్టర్ బలం...
Slider వరంగల్

తీన్మార్ మల్లన్నపై ప్రభుత్వం కక్షగట్టడం అన్యాయం

Satyam NEWS
చీకటిని ధ్వంసం చేస్తూ అనేక జీవితాలను మేల్కొల్పుతూ తెలంగాణలో అవినీతిపై పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్నను కక్షగట్టి ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వ తీరు చాలా బాధాకరమని సామాజిక విశ్లేషకులు మొగుళ్ల భద్రయ్య అన్నారు. దేశంలో...
Slider మహబూబ్ నగర్

ఓట్ల కోసం దళితులతో ఆడుకుంటున్న సీఎం కేసీఆర్

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలోని దళిత వాడలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహ, గోవు రాజు ఆధ్వర్యంలో నేడు దళిత దండోరా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కొల్లాపూర్...
Slider మహబూబ్ నగర్

తెలంగాణ మాల మహానాడుకు కరోనా వారియర్స్ అవార్డు

Satyam NEWS
సహాయ పౌండేషన్ వారు కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ కు తెలంగాణ మాలమహానాడును ఎంపిక చేశారు. సహాయ ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందచేశారు. కరోనా  భయానక...
Slider వరంగల్

ఈ నెల 11న ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోక్ అదాలత్

Satyam NEWS
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ న్యాయస్థానాలలో శనివారంనాడు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవాధికార సంస్థ తెలిపింది. జిల్లా కోర్టులలో, నర్సంపేట, ములుగు, మహబూబాబాద్, జనగామ, పరకాల, తొర్రూరు కోర్టులలో లోక్ అదాలత్ నిర్వహిస్తారు....