37.2 C
Hyderabad
May 6, 2024 14: 25 PM
Slider రంగారెడ్డి

మూడు పెళ్లిళ్లు చేసుకొని మోసం చేసిన పాస్టర్

#paster

ఉప్పల్ లోని గాస్పల్ చర్చికు పాస్టర్ గా ఉన్న జోసఫ్ అలియాస్ సాధు మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గుర్ని మోసం చేసిన సంఘటన ఇది. టీవీ ఛానల్లో మత ప్రభోధకుడు గా పని చేస్తూ అమాయక ఆడపిల్లలను ఇతను టార్గెట్ చేశాడు. చర్చికి వచ్చే అమ్మాయిలను లొంగదీసుకొని పాస్టర్ జోసఫ్ మోసం చేసేవాడు. విషయం తెలుసుకున్న MRPS నాయకులు పాస్టర్ ఆగడాలు పై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  లైంగిక దాడి చేసి, బెదిరింపులకు దిగుతున్నాడని ముగ్గురు అమ్మాయిలు కూడా ఫిర్యాదు చేశారు. పాస్టర్ ను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

జనవరి 1న నవతరం పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం

Bhavani

ఎఫ్2కి మించిన వినోదం ఎఫ్3లో వుంటుంది

Satyam NEWS

కరోనా పాజిటివ్ వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఈటల

Satyam NEWS

Leave a Comment