28.7 C
Hyderabad
April 26, 2024 07: 46 AM
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూల్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా చంద్రకళ

#chandrakala

గురుపూజోత్సవం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు గా ఎన్నికైన జి హెచ్ ఎం మూలే చంద్రకళ కు మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలె కేశవులు అభినందనలు తెలిపారు. నీటిపారుదల శాఖ లో పని చేస్తున్న మూలె దామోదర్ భార్య అయిన చంద్రకళ దేవరకద్రలో ప్రభుత్వ పాఠశాల లో ప్రధాన ఉపాధ్యాయురాలు గా విధులు నిర్వహిస్తున్నారు.

తోటి ఉపాధ్యాయులతో ఆప్యాయతతో కలిసి ఉంటూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వారసురాలిగా ఆమె ఆదరాభిమానాలను పొందారని ఆయన తెలిపారు. గురువుల దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక కావడం పట్ల అభినందిస్తూ భవిష్యత్తులో ఇలాంటి అవార్డులు ఎన్నో అందుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

Related posts

మూసీ అంచును మూసేస్తున్న కబ్జాదారులు

Satyam NEWS

ఫైనల్ వర్డ్: బిజెపి, ఆర్ఎస్ఎస్ కు ప్రజలే సమాధానం చెబుతారు

Satyam NEWS

శాల్యూట్: పెద్ద మనసు ఉన్న చిన్న కానిస్టేబుల్

Satyam NEWS

Leave a Comment